మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి అమాయకులైన ప్రజల ప్రాణాలు తీస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నార�
చీతాలతో ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆటలాడుకుంటున్నాయి. ఇక్కడి వాతావరణంలో అవి మనుగడ సాగించలేవని తెలిసినా మంకుపట్టుతో తీసుకొచ్చి కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు. దీంతో ఇప్పటికే చ
అది డాటా బిల్లు కాదు.. దగా బిల్లు అని విపక్షాలు ముక్తకంఠంతో మండిపడుతున్నాయి. గోప్యత పేరుతో దేశ పౌరుల సమాచారాన్ని అపహరించేందుకు జరిగే కుట్రగా అభివర్ణిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర �
ED Director | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేసింది.
పైన పటారం.. లోన లొటారం అన్నట్టుంది వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం తీరు. డొల్లతనాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్ల వ్యయంతో వరంగల్ కేఎంసీలో ఆరు అంతస్తుల భవనంలో ని�
రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు కేంద్ర సర్వీస్ అధికారులను ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన కేసు విచారణను హైకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది.
కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే మణిపూర్లో గిరిజన మహిళలపై అమానుష ఘటనలు చోటు చేసుకున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తకళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంధన ధరలను తగ్గించడం లేదు. క్రూడాయిల్ రేట్లు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచి సొమ్ము చేసుకున్న మోద
మణిపూర్లో హింస చెలరేగి దాదాపు రెండున్నర నెలలు అయింది. హింసాత్మక ఘటనల్లో 120కి పైగా గ్రామాల్లో దాదాపు 3,500 ఇండ్లు, 220 చర్చిలు, 15 గుడులు మంటల్లో, దాడుల్లో ధ్వంసమయ్యాయి. ప్రజల జీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు చేసేందుకు తలపెట్టిన బిల్లుతో అడవులకు, అడవుల్లో నివసించే జనసమూహాల హక్కులకు ముప్పు ఏర్పడుతున్నదని పార్లమెంటు సభ్యులకు కాన్స్టిట్యూషనల్ కాండక్ట్ గ్రూప�
Telangana | ఆర్థిక రంగంలో తెలంగాణ జోరు కొనసాగుతున్నది. వయసులో చిన్న రాష్ట్రమైనా, కేంద్రంలోని మోదీ సర్కారు అడ్డంకులు సృష్టిస్తున్నా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దులతో పరిపాలన సాగిస�
తెలంగాణపై కేంద్ర ప్రభు త్వం అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. తొమ్మిదేండ్లుగా రాష్ట్ర ప్రగతికి అడుగడు�