కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారిపోయింది. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. రాష్ర్టాలు పరిమితికి మించ
ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పేదలకు బియ్యం అందించే రేషన్ దుకాణాలపైనా పడింది. ఇందులోకి ప్రైవేటును చొప్పించేందుకు కుట్రలు చేస్తున్నది.
పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని, సీపీఎస్పై కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంవోపీఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ అన్నారు.
ప్రస్తుతం ఎరువులపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీని ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించింది. రసాయనాలు, ఎరువులపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ తన నివేదికను బుధవారం పార్లమెంట్ ముందుంచింద�
దేశీయ అవసరాల కోసమని, ధరలను అదుపులో ఉంచేందుకని కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతిపై విధించిన నిషేధం పెద్దగా ఫలితం చూపలేదు. అధిక డిమాండ్, తక్కువ సరఫరా నేపథ్యంలో దేశంలో గోధుమల ధర మంగళవారం ఆరు నెలల గరిష్ఠానికి �
సీఎం కేసీఆర్ మాట ఇచ్చారంటే.. చేసి తీరుతారని, వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదని, రుణమాఫీపై ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ లోపు మొత్తం రుణమాఫీ చేయాలని నిర్ణయించారని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల�
స్మార్ట్సిటీ పనులను పూర్తి చేయడానికి 2024 జూన్ వరకు గడువు పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్రెడ్డి, వెంకటేశ నేత స్మార్ట్సిటీ పనులు, నిధుల వినియోగంపై అడిగిన ప్రశ�
ఎల్ఐసీ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Fiscal Deficit | సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వేగంగా పెరిగే కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే భారీగా నమోదయ్యింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించి�
తెలంగాణకు కేంద్రియ విద్యాలయాల మంజూరులో కేంద్ర ప్రభుత్వ వివక్షపై లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేండ్లలో తెలంగాణలో ఒక కేంద్రియ విద్యాలయాన్ని కూడా ఎందుకు ఏర్పాట�
కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో రూ.3,400 కోట్ల నిధులు లభించాయి. వీటిలో ఎన్ఐఐఎఫ్ రూ.3,031 కోట్లు, ఈసీజీసీ నుంచి రూ.434 కోట్లు వచ్చాయని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్�