గతంలో సిమ్ నిబంధనలు కఠినంగా లేని సమయంలో సిమ్ ఏజెన్సీల్లో విచ్చలవిడిగా నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో సిమ్స్ అమ్మేవారు. ఒక వ్యక్తి డాక్యుమెంట్లు సమర్పిస్తే.. అతడికి తెలియకుండా పదుల సంఖ్యలో సిమ్ములు యా�
చెరకు నుంచి ఇథనాల్ తయారీపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నెల నుంచి దేశంలోని చక్కెర మిల్లులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో చెరకు రసాన్ని, చెరకు సిరప్ను ఇథనాల్ తయారీకి వినియోగించరాదని కేంద్ర ప్రభుత్వం గురువారం �
ఒళ్లు నొప్పులు, జ్వరం, పంటి నొప్పులకు చికిత్సలో మెఫ్తాల్ (ఎంఈఎఫ్టీఏఎల్)ను వైద్యులు సూచిస్తూ ఉంటారు. రుతుస్రావానికి సంబంధించిన నొప్పులు, రుమటాయిడ్ ఆర్తరైటిస్ను నయం చేయడానికి దీనిని వాడటం సాధారణంగా �
Websites: వందకుపైగా అక్రమ వెబ్సైట్లను కేంద్ర హోంశాఖ బ్యాన్ చేసింది. ఆ వెబ్సైట్లు వ్యవస్థీకృత అక్రమ పెట్టుబుడులు, పార్ట్టైం జాబ్ మోసాలకు పాల్పడుతున్న కేంద్ర హోంశాఖ తెలిపింది. విదేశీ వ్యక్తులు ఆ వె�
గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ బ్యాంకులు రూ.10.57 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్కు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. కాగా, రైటాఫ్ చేసిన రుణాల్లో రూ.5.52 లక్షల కోట్లు భారీ ప�
Enemy Property: ఎనిమి ప్రాపర్టీ కింద సుమారు 2709 కోట్ల విలువైన షేర్లను అమ్మేసినట్లు కేంద్ర సర్కార్ వెల్లడించింది. లోక్సభలో మంత్రి అజయ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. జిల్లా మెజిస్ట్రేట్ ఇచ్చిన నివేదిక ప్ర�
ప్రభుత్వ పథకాలు, చేపట్టిన పనులను ప్రచారం చేయడానికి సైన్యాన్ని, ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవడంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
Manipur insurgent group UNLF | మణిపూర్లోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్), (Manipur insurgent group UNLF) కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆరు దశాబ్దాలుగా కొనసాగిన సాయుధ ఉద్యమానిక�
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక సంఘాల పిలుపు మేరకు మూడు రోజులపాటు జరిగిన దేశవ్యాప్త ఆందోళనలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎంఎస్పీ, రుణమాఫీ, లేబర్ కోడ్ల రద్దు తదితర డిమాండ్లను క�
Mobile Numbers |డిజిటల్ మోసాలను అరికట్టేందుకు అనుమానిత ఆర్థిక లావాదేవీలను జరుపుతున్న 70 లక్షల మొబైల్ నెంబర్లను కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు.
అరుదుగా లభించే కీలక ఖనిజాలున్న బ్లాక్లను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాలున్న 20 బ్లాక్లకు బుధవారం తొలి రౌండ్ వేలం నిర్వహించనున్నట్టు మంగళవారం అధికారిక ప్ర
రైతు, కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనలు సోమవారం రెండో రోజూ కొనసాగాయి.
చైనాలో న్యుమోనియా కేసులు (Pneumonia Cases) విపరీతంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు సిద్ధం చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.