సామాన్యుల ముక్కుపిండి ఇచ్చిన అప్పుల్ని వసూలు చేసుకుంటున్న బ్యాంకులు.. కార్పొరేట్ల దగ్గర మాత్రం సైలెంటైపోతున్నాయి. ఏకంగా లక్షల కోట్ల రూపాయలనే రైటాఫ్ చేసేస్తున్నాయి. ప్రస్తుత నరేంద్ర మోదీ సర్కారు హయాంల
కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం ఏమిటి? ఒకటి.. ఫెడరల్ స్ఫూర్తి లేదు. రాష్ర్టాల మీద గౌరవం లేదు. రెండు.. ప్రజల ఆకాంక్షలు పట్టవు. తాత్కాలిక తాయిలాలతో బండి లాగిస్తుంది తప్ప సమస్య పరిష్కరించదు. మూడు.. సమస్యలు తానే
Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెంచేశారు. ఆ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయనున్నది.
ఉప్పుడు బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం వసూలు గడువును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. దేశంలో తగినన్ని నిల్వలు ఉండటంతోపాటు ధరలు అదుపులో ఉండాలన్న లక్ష్యంతో ఆగస్టు 25న దీనిని విధించింది
స్విస్ బ్యాంక్లో భారతీయుల ఖాతాలకు సంబంధించి తాజా వివరాలు కేంద్ర ప్రభుత్వానికి అందాయి. అంతర్జాతీయ స్థాయిలో కుదిరిన ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈవోఐ) ఒప్పందం కింద పౌరులు, సంస్థలకు చెంద�
కేంద్రప్రభుత్వ రంగ సంస్థ, హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీ) కార్మికులు గత 18 నెలలుగా తమకు రావాల్సిన జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 21న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద
Singareni | నల్లబంగారు సిరులను కడుపులో దాచుకొన్న సింగరేణి కాలరీస్ పూర్తిగా తెలంగాణకు చెందుతుందని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. సింగరేణిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని తేల్చిచెప్పిం�
కృష్ణా జలాల పునఃపంపిణీకి ట్రిబ్యునల్ను ఏర్పాటుచేయడంలో జాప్యానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మం�
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) వైకే సిన్హా మంగళవారం పదవీ విరమణ చేశారు. తదుపరి సీఐసీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. తన పదవీ కాలంలో సిన్హా పెండింగ్ కేసుల సంఖ్యను 50 శాతానికిపైగా తగ్గించారు.
ఎంతో ఆశావహ దృక్పథంతో, సామాజిక నిబద్ధతతో ఏర్పాటు చేసుకున్న రిజర్వేషన్లు, వాటి ఫలాలు కిందిస్థాయి వరకు చేరడంలేదు. ఎస్సీలలోని కొన్ని సంపన్న శ్రేణులు మొత్తం రిజర్వేషన్లను అనుభవిస్తున్నాయి. ఇది సామాజిక అసమా�
కేంద్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి 50 ఏండ్ల బాండ్ను పరిచయం చేస్తున్నది. దీర్ఘకాలిక సెక్యూరిటీలకు పెన్షన్ ఫండ్స్, జీవిత బీమా సంస్థలు, చారిటబుల్ ట్రస్టుల వంటి సంస్థాగత మదుపరుల నుంచి వస్త
కేంద్రం తమపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని బెంగాల్ ప్రభుత్వం మండిపడుతున్నది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద రాష్ర్టానికి నిధులు విడుదల చేయకుండా కేంద్రంలోని మోదీ స�
దేశంలో విదేశీ నిధుల సహకారంతో నడుస్తున్న ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)లు తమకు వస్తున్న నిధుల వివరాలను ప్రతి ఏడాది ప్రభుత్వానికి తెలపాలి. ఇప్పటివరకు అమలవుతున్న కొన్ని నిబంధనలను కేంద్రం సవరించింది. ఎఫ్సీఆ�
ఈ ఏడాది దేశంలో గోధుమ పంట పుష్కలంగా వచ్చిందట.. కానీ కేంద్రం సేకరించటానికే దొరకటం లేదు. బియ్యం నిల్వలు లెక్కలేనన్ని ఉన్నాయట.. కానీ, బియ్యం ఎగుమతిని నిలిపివేసింది. ఈ రెండు ఆహార ధాన్యాలకు దేశంలో కొదవే లేదని కేం
వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల అర్హతలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతున్నది. సున్నా మార్కులు వచ్చినా మెడికల్ పీజీ సీటులో చేరవచ్చని కేంద్ర పరిధిలోని మెడికల్ కౌన్సె�