Enemy Property: ఎనిమి ప్రాపర్టీ కింద సుమారు 2709 కోట్ల విలువైన షేర్లను అమ్మేసినట్లు కేంద్ర సర్కార్ వెల్లడించింది. లోక్సభలో మంత్రి అజయ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. జిల్లా మెజిస్ట్రేట్ ఇచ్చిన నివేదిక ప్ర�
ప్రభుత్వ పథకాలు, చేపట్టిన పనులను ప్రచారం చేయడానికి సైన్యాన్ని, ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవడంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
Manipur insurgent group UNLF | మణిపూర్లోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్), (Manipur insurgent group UNLF) కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆరు దశాబ్దాలుగా కొనసాగిన సాయుధ ఉద్యమానిక�
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక సంఘాల పిలుపు మేరకు మూడు రోజులపాటు జరిగిన దేశవ్యాప్త ఆందోళనలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎంఎస్పీ, రుణమాఫీ, లేబర్ కోడ్ల రద్దు తదితర డిమాండ్లను క�
Mobile Numbers |డిజిటల్ మోసాలను అరికట్టేందుకు అనుమానిత ఆర్థిక లావాదేవీలను జరుపుతున్న 70 లక్షల మొబైల్ నెంబర్లను కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు.
అరుదుగా లభించే కీలక ఖనిజాలున్న బ్లాక్లను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాలున్న 20 బ్లాక్లకు బుధవారం తొలి రౌండ్ వేలం నిర్వహించనున్నట్టు మంగళవారం అధికారిక ప్ర
రైతు, కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనలు సోమవారం రెండో రోజూ కొనసాగాయి.
చైనాలో న్యుమోనియా కేసులు (Pneumonia Cases) విపరీతంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు సిద్ధం చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పినా సీఎం కేసీఆర్ మీటర్లు పెట్టను అని ఇన్నాండ్లుగా చెప్పిన మాటలు నిజమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం పట్ల బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ ఆమ�
పలు హైకోర్టుల న్యాయమూర్తులకు బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని పేర్లకు ఆమోదం తెలుపకపోవడం తాజాగా చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో బీజేపీ ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రజల మధ్య చీలిక తెచ్చేలా, అభివృద్ధి నిరోధకంగా ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
వీలైనంత త్వరగా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ కేంద్రాన్ని హెచ్చరించారు.