హైదరాబాద్ నగరాన్ని మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్ర ప్ర భుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఏపీ రాష్ట్రం గోదావరి నదీజలాల పంపిణీ అంశాన్ని కేంద్ర ప్రభు త్వం వద్దే తేల్చుకోవాలని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. శుక్రవారం జీఆర్ఎంబీ చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది.
కనీస మద్దతు ధరకు(ఎంఎంస్పీ) చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ ఇతర న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ పోలీసులు సృష్టించిన అడ్డంకులతో ముందుకు సాగడం లేదు.
Financial Terrorism: కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తమ పార్టీకి చెందిన అకౌంట్ల నుంచి ఆ సర్కార్ 65 కోట్లు లూటీ చేసినట్లు కాంగ్రెస్ విమర్శించింది.
నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో అమలు చేస్తున్న ఎన్నికల బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. ఆ పథకం రాజ్యాంగ విరుద్ధమని చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ఈ ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సొమ్ముపై వడ్డీరేటును 8 శాతంగానే నిర్ణయించవచ్చన్న అంచనాలు
ఆర్థిక మోసాలను అరికట్టడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 1.4 లక్షల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రులు ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతల నినాదాలతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లుతున్నది. గురువారం నాడు సీఎంల నిరసనలతో దేశ రాజధాన�
Bharat Rice | ‘భారత్ రైస్' బ్రాండ్ పేరుతో బియ్యం అమ్మకాల్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. సబ్సిడీ రేటులో కిలో రూ.29 ధరకు 5 కిలోలు, 10 కిలోల బియ్యం బ్యాగుల్ని మార్కెట్లోకి విడుదల చేసింది.