పత్తి రైతులకు గిట్టుబాటు ఇచ్చి ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నాణ్యతపేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సీసీఐ ఆధ్వర్యం�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలంటే భయపడుతున్నదని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిశీ (Atishi) ఆరోపించారు. ఎన్నికలు సమీపించడంతో కేజ్రీవాల్ను (Arvind Kejriwal) నేరుగా ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలతో అరెస్టు చేయించార
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని విచ్చలవిడిగా వినియోగిస్తూ ప్రత్యర్థి నేతలను వేధింపులకు గురిచేస్తున్నదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు గత కొంతకాలంగ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి రాజ్యాంగబద్ధ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను, ప్రతిపక్ష పార్టీలను వేధించడానికి వినియోగిస్తున్నట్టు గణాంకాలను బట్టి అర్థమవుతున్నది.
Ferocious Dogs: ప్రమాదకర జాతికి చెందిన శునకాల జాబితాను ఇవాళ కేంద్రం రిలీజ్ చేసింది. ఆ లిస్టులో 23 రకాల కుక్కలు ఉన్నాయి. దాంట్లో ఫిట్బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రాట్వీలర్, మాస్టిఫ్స్ జాతి కుక�
నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం నల్లమల పరిధిలోని పెద్దగట్టు, సాంబాపురం ప్రాంతాల్లో యురేనియం సర్వే జరుపలేదని మైన్స్ అండ్ జియాలజీ నల్లగొండ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు మంగళవారం ఓ
ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత సంవత్సరాలకు సంబంధించి ఐటీ రిటర్న్స్లో వ్యత్యాసాలకు గానూ ఐటీ శాఖ ఇటీవల విధించిన రూ.210 కోట్ల జరిమానాకు వ్యతిరేకంగా కాంగ్ర
పీపీఎఫ్ అనేది ఓ స్మాల్ సేవింగ్స్ పెట్టుబడి విధానం. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండటంతో ఇది చాలా సేఫ్. ఇతర పన్ను సాధనాలతో పోల్చితే దీనికి లాకిన్ పీరియడ్ చాలా ఎక్కువ. అయితే ఏడో సంవత్సరం తర్వాత కొద్ది మొత్త