యాపిల్ ప్రొడక్ట్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఐఓఎస్, ఐపాడ్ఓఎస్, మేక్ఓఎస్, టీవీఓఎస్, వాచ్ఓఎస్, సఫారీ బ్రౌజర్ వంటి యాపిల్ ఉత్పత్తుల్లో అనేక బలహీనతలు వెల్లడైనట్లు ఇండియన్ కంప్యూట�
Supreme Court | దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారుల డేటాను సేకరించడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఏ రాజ్యాంగ చెల్లుబాటుపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతు�
సహారా గ్రూప్ సంస్థలపై తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం (ఎస్ఎఫ్ఐవో)సహా కంపెనీల చట్టం కింద చేస్తున్న మరే ఇతర విచారణలైనాసరే ఎవరో ఒకరు చనిపోయారని ఆగబోవు అంటూ సోమవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్�
ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 అక్టోబరు 1 నుంచి ట్రక్కు తయారీ కంపెనీలన్నీ దీనిని విధిగా పాటించాలని, డ్రైవర్ల కోసం ఏసీ క్యాబిన్ను సిద్ధం చేయాలంటూ కేంద్ర �
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గవర్నర్లను నియమించే అధికారాన్ని రాష్ర్టాలకు కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ(ఎం) ఎంపీ వీ శివదాసన్ ఉద్ఘాటించారు. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవర�
ఉల్లి ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎగుమతులను నిషేధిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది.
గతంలో సిమ్ నిబంధనలు కఠినంగా లేని సమయంలో సిమ్ ఏజెన్సీల్లో విచ్చలవిడిగా నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో సిమ్స్ అమ్మేవారు. ఒక వ్యక్తి డాక్యుమెంట్లు సమర్పిస్తే.. అతడికి తెలియకుండా పదుల సంఖ్యలో సిమ్ములు యా�
చెరకు నుంచి ఇథనాల్ తయారీపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నెల నుంచి దేశంలోని చక్కెర మిల్లులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో చెరకు రసాన్ని, చెరకు సిరప్ను ఇథనాల్ తయారీకి వినియోగించరాదని కేంద్ర ప్రభుత్వం గురువారం �
ఒళ్లు నొప్పులు, జ్వరం, పంటి నొప్పులకు చికిత్సలో మెఫ్తాల్ (ఎంఈఎఫ్టీఏఎల్)ను వైద్యులు సూచిస్తూ ఉంటారు. రుతుస్రావానికి సంబంధించిన నొప్పులు, రుమటాయిడ్ ఆర్తరైటిస్ను నయం చేయడానికి దీనిని వాడటం సాధారణంగా �
Websites: వందకుపైగా అక్రమ వెబ్సైట్లను కేంద్ర హోంశాఖ బ్యాన్ చేసింది. ఆ వెబ్సైట్లు వ్యవస్థీకృత అక్రమ పెట్టుబుడులు, పార్ట్టైం జాబ్ మోసాలకు పాల్పడుతున్న కేంద్ర హోంశాఖ తెలిపింది. విదేశీ వ్యక్తులు ఆ వె�
గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ బ్యాంకులు రూ.10.57 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్కు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. కాగా, రైటాఫ్ చేసిన రుణాల్లో రూ.5.52 లక్షల కోట్లు భారీ ప�