National Certificate | రోగులకు మెరుగైన వైద సేవలు అందించడంతో పాటు నిర్వహణలోనూ పనితనాన్ని కనబరుస్తున్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం ఎన్క్వాస్ నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర�
Telangana | తెలంగాణకు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం మళ్లీ అన్యాయం చేసింది. గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్లో ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9,138 కోట్లు కేటాయించగా తెలంగాణక�
కుటుంబ పెన్షన్కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగినులు కుటుంబ పింఛను కోసం భర్తను కాకుండా, తమ కుమార్తె లేదా కుమారుడిని నామినేట్ చేసేందుకు వెసులుబాటు కల్పించింది.
మాజీ ఉప రాష్ట్రపతి, పద్మవిభూషణ్ ఎం వెంకయ్యనాయుడిని పద్మవిభూషణ్, సినీ నటుడు చిరంజీవి ఆత్మీయంగా సత్కరించారు. శుక్రవారం హైదరాబాద్లోని వెంకయ్యనాయుడు నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరిం�
పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వాస్తు స్థపతి ఆనందాచారి కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్యాదవ్, బీసీ నేతలు కోరారు. శుక్రవారం వారు ఆనందాచారిని స్వయంగా
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని మెరుగుపర్చేందుకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కలిసి చురుగ్గా పనిచేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారా
కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న బీమా పథకాల్లో అనుమతి లేకుండా కస్టమర్లను చేర్చుకోవడంపై తమ ఉద్యోగులను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హెచ్చరించింది. విజిల్-బ్లోయర్
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 12 కొత్త రైల్వే ప్రాజెక్టులు చేపట్టింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్- మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ వరకు రైల్వేలైన్ నిర్మించనున్నది.
నల్లగొండ జి ల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో రూ.29,965 కోట్లతో చేపట్టిన 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్పై తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేం ద్ర ప్రభుత్వం నిర్ణయించిందని పర్యావరణ, కాలు
రైతులపై కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలపై పోరాటం జరిపి విజయం సాధించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రజల దృష్టికి తేవడంపై దృష్టి సారించింది.
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మూలధన వ్యయాల (క్యాపెక్స్)పై గత మూడేండ్లుగా చూపిస్తున్న జోరును వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం బాగా తగ్గించుకుంటుందని అంచనా వేస్తున్నారు.