Lok Sabha | పోటీ పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునేందుకు రూపొందించిన బిల్లుకు మంగళవారం లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు రూపొందించిన పబ్లిక్ ఎ�
ఓ వైపు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ కోర్టుకు ఫిర్యాదు.. మరోవైపు తాను బీజేపీపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసుల నుంచి నోటీసులు.. మొహల్లా క్లినిక్కుల ల్యాబ్ పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని �
National Certificate | రోగులకు మెరుగైన వైద సేవలు అందించడంతో పాటు నిర్వహణలోనూ పనితనాన్ని కనబరుస్తున్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం ఎన్క్వాస్ నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర�
Telangana | తెలంగాణకు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం మళ్లీ అన్యాయం చేసింది. గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్లో ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9,138 కోట్లు కేటాయించగా తెలంగాణక�
కుటుంబ పెన్షన్కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగినులు కుటుంబ పింఛను కోసం భర్తను కాకుండా, తమ కుమార్తె లేదా కుమారుడిని నామినేట్ చేసేందుకు వెసులుబాటు కల్పించింది.
మాజీ ఉప రాష్ట్రపతి, పద్మవిభూషణ్ ఎం వెంకయ్యనాయుడిని పద్మవిభూషణ్, సినీ నటుడు చిరంజీవి ఆత్మీయంగా సత్కరించారు. శుక్రవారం హైదరాబాద్లోని వెంకయ్యనాయుడు నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరిం�
పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వాస్తు స్థపతి ఆనందాచారి కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్యాదవ్, బీసీ నేతలు కోరారు. శుక్రవారం వారు ఆనందాచారిని స్వయంగా
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని మెరుగుపర్చేందుకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కలిసి చురుగ్గా పనిచేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారా