దేశం పేరు మార్పును తీవ్రంగా ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఆయన విరుచుకుపడ్డారు. ఛత్తీస్గఢ్లో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘భారతదేశం 140 కోట్ల ప్
ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పరీక్షించింది. తాజాగా శుక్రవారం దేశవ్యాప్తంగా అనేకమంది స్మార్ట్ఫోన్ వినియోగదారులకు సందేశాలు పంపించింది.
కేంద్ర ప్రభుత్వం అసోం సీఎం హిమంత కుటుంబ సంస్థకు రూ.10 కోట్ల రాయితీ ఇచ్చిందన్న వార్త పెను దుమారం లేపుతున్నది. తన కుటుంబం కేంద్రం నుంచి ఎలాంటి రాయితీ పొందలేదని హిమంత ఆ వార్తను ఖండించారు.
దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా రెండు రోజుల పాటు నిర్వహించిన జీ-20 గ్రూపు సదస్సుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చుపై పెద్దయెత్తున చర్చ నడుస్తున్నది. సమావేశాల నిర్వహణ పేరుతో మోదీ సర్కార్ వేల కోట్�
దేశంలోని థర్మల్ విద్యుత్తు సంస్థలన్నీ తాము వాడే బొగ్గులో కనీసం 4 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశంలో విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. వచ్చే ఏడాది మార
దేశంలో కరెంటు సంక్షోభం తరుముకొస్తున్నది. ప్రభుత్వరంగ థర్మల్ విద్యుత్తు కేంద్రాలను బొగ్గుమసి కమ్మేస్తున్నది. తీవ్ర బొగ్గు కొరత ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. అనేక థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఒక�
పీఎం కిసాన్ లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వింత వాదన చేస్తున్నది. పథకం అర్హత కోసం అడ్డగోలు నిబంధనలు పెట్టి.. ఇప్పుడు ఆ నెపాన్ని రాష్ర్టాలపై నెట్టి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నది.
Jamili Elections | జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందా? మూడు నాలుగు నెలల ముందే ఈ అంశంపై పని ప్రారంభించిందా? రామ్నాథ్ కోవింద్ కమిటీ ఉత్త నాటకమేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. కొన్న�
కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖల్లో, 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల పైచిలుకు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు భారీగా పెరిగింది. జూలై ముగిసేనాటికి ఇది రూ.6.06 లక్షల కోట్లకు చేరినట్టు గురువారం అధికారిక గణాంకాల్లో వెల్లడయ్యింది.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబం ధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి అమల్లోకి తీసుకొచ్చిన పీఎం-కిసాన్ పథకానికి నీలినీడలు మొదలయ్యాయి. రైతులకు పెట్టుబడి సాయా న్ని మేం కూడా అందిస్తున్నామం టూ �
గోదాముల్లో ధాన్యం నిల్వలు భారీగా మగ్గిపోతున్నాయి. దేశ అవసరాలకు నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయి. రైతులు పండించే మొత్తం ధాన్యాన్ని మేమే కొనుగోలు చేయాలంటే కుదరదు. కాబట్టి రైతులు వరి సాగు నుంచి ఇ