కేంద్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి 50 ఏండ్ల బాండ్ను పరిచయం చేస్తున్నది. దీర్ఘకాలిక సెక్యూరిటీలకు పెన్షన్ ఫండ్స్, జీవిత బీమా సంస్థలు, చారిటబుల్ ట్రస్టుల వంటి సంస్థాగత మదుపరుల నుంచి వస్త
కేంద్రం తమపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని బెంగాల్ ప్రభుత్వం మండిపడుతున్నది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద రాష్ర్టానికి నిధులు విడుదల చేయకుండా కేంద్రంలోని మోదీ స�
దేశంలో విదేశీ నిధుల సహకారంతో నడుస్తున్న ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)లు తమకు వస్తున్న నిధుల వివరాలను ప్రతి ఏడాది ప్రభుత్వానికి తెలపాలి. ఇప్పటివరకు అమలవుతున్న కొన్ని నిబంధనలను కేంద్రం సవరించింది. ఎఫ్సీఆ�
ఈ ఏడాది దేశంలో గోధుమ పంట పుష్కలంగా వచ్చిందట.. కానీ కేంద్రం సేకరించటానికే దొరకటం లేదు. బియ్యం నిల్వలు లెక్కలేనన్ని ఉన్నాయట.. కానీ, బియ్యం ఎగుమతిని నిలిపివేసింది. ఈ రెండు ఆహార ధాన్యాలకు దేశంలో కొదవే లేదని కేం
వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల అర్హతలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతున్నది. సున్నా మార్కులు వచ్చినా మెడికల్ పీజీ సీటులో చేరవచ్చని కేంద్ర పరిధిలోని మెడికల్ కౌన్సె�
దేశం పేరు మార్పును తీవ్రంగా ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఆయన విరుచుకుపడ్డారు. ఛత్తీస్గఢ్లో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘భారతదేశం 140 కోట్ల ప్
ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పరీక్షించింది. తాజాగా శుక్రవారం దేశవ్యాప్తంగా అనేకమంది స్మార్ట్ఫోన్ వినియోగదారులకు సందేశాలు పంపించింది.
కేంద్ర ప్రభుత్వం అసోం సీఎం హిమంత కుటుంబ సంస్థకు రూ.10 కోట్ల రాయితీ ఇచ్చిందన్న వార్త పెను దుమారం లేపుతున్నది. తన కుటుంబం కేంద్రం నుంచి ఎలాంటి రాయితీ పొందలేదని హిమంత ఆ వార్తను ఖండించారు.
దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా రెండు రోజుల పాటు నిర్వహించిన జీ-20 గ్రూపు సదస్సుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చుపై పెద్దయెత్తున చర్చ నడుస్తున్నది. సమావేశాల నిర్వహణ పేరుతో మోదీ సర్కార్ వేల కోట్�
దేశంలోని థర్మల్ విద్యుత్తు సంస్థలన్నీ తాము వాడే బొగ్గులో కనీసం 4 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశంలో విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. వచ్చే ఏడాది మార
దేశంలో కరెంటు సంక్షోభం తరుముకొస్తున్నది. ప్రభుత్వరంగ థర్మల్ విద్యుత్తు కేంద్రాలను బొగ్గుమసి కమ్మేస్తున్నది. తీవ్ర బొగ్గు కొరత ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. అనేక థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఒక�
పీఎం కిసాన్ లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వింత వాదన చేస్తున్నది. పథకం అర్హత కోసం అడ్డగోలు నిబంధనలు పెట్టి.. ఇప్పుడు ఆ నెపాన్ని రాష్ర్టాలపై నెట్టి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నది.
Jamili Elections | జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందా? మూడు నాలుగు నెలల ముందే ఈ అంశంపై పని ప్రారంభించిందా? రామ్నాథ్ కోవింద్ కమిటీ ఉత్త నాటకమేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. కొన్న�