నాసిరకం ఉత్పత్తుల దిగుమతుల్ని నిరోధించేందుకు, దేశీ తయారీని పెంచేదిశగా నిప్పునిచ్చే లైటర్లు, వాటర్ బాటిళ్ల తయారీకి అవసరమైన నాణ్యతా ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం జారీచేసింది. ఈ రెండు ఐటెమ్స్ను బీఐఎస్ (�
రాష్ట్ర అగ్నిమాపక శాఖకు 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.142.61 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్టు ఆ శాఖ అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి మంగళవారం తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.47.53 కోట్లు కలిపి మొత్తం ర�
చాలామంది మహిళలు కేవలం ఫిక్స్డ్ డిపాజిట్లనే సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తారు. ఆ మాట కొంతమేర నిజం కూడా. కానీ, మహిళల కోసమే అంతకంటే మెరుగైన ఓ పథకం ఉంది. దానిపేరు..‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫి
తెలంగాణ మరో ఘనత సాధించింది. స్వచ్ఛభారత్ మిషన్లో భాగం గా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మరుగుదొడ్ల రెట్రోఫిటింగ్లో రాష్ట్రం టాప్లో నిలిచింది. సింగిల్ పిట్లు గల మరుగుదొడ్లు 100% డబుల్పిట్లుగా అభివృద్ధి చ�
తెలంగాణ, ఏపీకి ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) క్యాడర్ అధికారుల కేటాయింపు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి తొందర ఎందుకని అడ్వకేట్ జనరల్ జే రామచందర్రావు ప్రశ్నించారు. ఈ కేటాయింపులకు సంబంధించి గతంలో సెంట్ర�
2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం అందించే ‘పద్మ’ పురస్కారాల ఆన్లైన్ నామినేషన్లు, సిఫారసుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్తు చట్ట సవరణ బిల్లుతో రాత్రిళ్లు కరెంట్ బిల్లులు మోత మోగనున్నాయి. ఈ విధానం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై మరింత భారాన్ని మోపాలని చూస్తున్నది. టైం ఆఫ్ ద�
Electricity Tariff: కేంద్ర విధానాల వల్లే ఢిల్లీలో విద్యుత్తు ఛార్జీలు పెరుగుతున్నట్లు ఆమ్ ఆద్మీ నేత, మంత్రి అతిషి మర్లీనా ఆరోపించారు. బొగ్గు క్షేత్రాలను కేంద్రం ఎక్కువ ధరలకు కేటాయించినట్లు ఆరోపించారు. పీ
కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ నిధుల కోసం రైతులు అరి గోస పడుతున్నారు. రైతన్నలకు అండగా ఉండాలన్న దృఢ సంకల్పంతో ఎకరాకు రూ.10 వేల చొప్పున తెలంగాణ సీఎం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని చూసి కేంద్రంలోని బీజేప
మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో అల్లర్లను అదుపు చేసి శాంతి నెలకొల్పే ఉద్దేశంతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది
కార్పొరేట్ మిత్రులకు చెందిన లక్షల కోట్ల రూపాయల రుణాలను రైటాఫ్ చేస్తూ బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూలే దుస్థితికి తీసుకొచ్చిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. అత్యున్నత పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వ �
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న మూడు సీట్లు కూడా ఆ పార్టీకి రావని తెలిపారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.5,740 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఈ చెక్కును ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. ఆర్థిక సేవల కార్యదర్�
ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండు విడుతల్లో సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)ను జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడుత బాండ్ల కోసం సబ్స్క్రిప్షన్ ఈ నెల 19-23 మధ్య ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి కోరారు. కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకారశాఖ మంత్రి బీఎల్ వర్మ శనివారం రాత్రి వరంగల్ లక్ష్