కేంద్ర ప్రభుత్వంలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు నిరక్షరాస్యులే ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బడ్జెట్లో అడ్వైర్టెజ్మెంట్లకు రూ.500 కోట్లు కేటాయిస్తే.. మౌలిక వసతుల కల్పన�
రాష్ట్రంలో ప్రముఖమైన బతుకమ్మ పండుగను జాగృతి ద్వారా ప్రపం చపటం మీద నిలిపిన వ్యక్తి కల్వకుంట్ల కవిత. జాగృతి ద్వారా సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అనేక చారిత్ర క పుస్తకాలను ప్రచురించార
Mamata Banerjee | కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి నిరసన గళం వినిపించబోతున్నారు. కేంద్ర సర్కారు నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఈ నెల 29, 30 తేదీల్లో నిరసన వ్యక్తం చేయన
కామారెడ్డి ప్రభుత్వ దవాఖాన కేంద్ర ప్రభుత్వం ప్రకటించే లక్ష్య కార్యక్రమానికి ఎంపికైంది. లేబర్ రూములు, ఆపరేషన్ థియేటర్లలో ఉత్తమ ప్రమాణాలను పాటించే ప్రభుత్వ దవాఖానలను కేంద్ర కుటుంబ సంక్షేమ,
2023 ఫిబ్రవరి 22న కర్ణాటక ప్రభు త్వం ఫ్యాక్టరీల చట్టం (కర్ణాటక సవరణ)-2023 సవరణ బిల్లును ఆమోదించింది. మన దేశంలో నిత్యం శ్రామికులపై జరుగుతున్న దాడికి ఇది ఉదాహరణ.
Congress protests | కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జమ్ముకశ్మీర్తోపాటు చండీగఢ్లో భారీ ర్యాలీలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలపై హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్పై జాయ
దేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఇవ్వటం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇది చాలా సున్నితమైన అంశమని, భారతీయ కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకమని పేర్కొన్నది.
కేంద్రప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవిపై తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి విరుచుకుపడ్డారు. రైతులు, మైనార్టీలకు వ్యతిరేకంగా వివాదాస్పద చట్టాలను వారు ఎలాంటి జాప్యం లేకుండా తీసుకొస్తారు కానీ, ఆన్లైన్ గ్
విద్యుత్తు ప్రైవేటీకరణకు గేట్లు తెరిచే, ప్రభుత్వ రంగంలోని విద్యుత్తు సంస్థలను పణంగా పెట్టే వివాదాస్పద విద్యుత్తు సవరణ బిల్లును ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి కేంద్రంలోని
ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర సర్కార్ అడుగులు వేస్తున్నది. అధునాతన సాఫ్ట్వేర్, కొత్త విధానాల వంకతో ‘ఉపాధి’ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నది.
బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిండా ముంచిన బీజేపీని (BJP) ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం