దేశంలోని రైతుల సమస్యలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తున్నదని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
విపక్ష పాలిత రాష్ర్టాలను వేధించటంపైన, కూల్చటంపైన ఉన్న శ్రద్ధ.. రాష్ర్టాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించటంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి లేదు.
దేశంలో విద్యుత్తు వ్యవస్థను కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు ఏ చిన్న అవకాశం దొరికినా ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నది.
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వరంగంలో ఉన్న ఉద్యోగాలూ ఊ�
కేంద్రంలో ఓబీసీలకు ఇప్పటికైనా ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు కోరారు.
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా చేసిన నోట్ల రద్దు ఒక ఆర్థిక అరాచక చర్యగా మారి దేశ ఆర్థిక వృద్ధిని అగాధంలో పడేసింది. ఈ పర్యవసానాల నుండి తేరుకోకముందే అమల్లోకి వచ్చిన జీఎస్టీ రాష్ర్టాల స్వావలంబనకు గొడ్డలి పె�
మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అధికార పత్రిక ‘సామ్నా’ కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణ రాష్ర్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేస్తున్నది. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్రలకు పాల్పడుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా లొంగకపోవటంతో రా
చక్కెర ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. కోటా ప్రాతిపదికన వచ్చే ఏడాది మే 31 వరకు 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి అనుమతి ఇస్తున్నట్టు ఆహార మంత్రి త్వ శాఖ శనివా రం నోటిఫికేషన్ విడుదల చేసిం�
Tejashwi Yadav | నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అగ్ర నాయకుడు తేజస్వి యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. బీహార్పై కేంద్ర ప్రభుత్వం
Supreme Court | అత్యాచార బాధితురాలిపై నిజంగా అత్యాచారం జరిగిందా లేదా.. అనేది నిర్ధారించడానికి టూ ఫింగర్ టెస్ట్ (యోని లాక్సిటీని తెలుసుకోవడానికి చేసే పరీక్ష) చేయడం దారుణం, దుర్మార్గమని