యువతుల కనీస వయస్సును 21 ఏండ్లకు పెంచాలన్న తాజా బిల్లు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పురుషులతో సమానంగా యువతుల వివాహ వయసు పెంచడం వల్ల వివక్షను తొలగించినట్టవుతుందని కేంద్ర ప్రభుత్వం అంటున్నది. �
స్వరాష్ట్రంలో పరుగులు తీస్తున్న సంస్థ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రగతి కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధిలో అగ్రగామిగా.. నేడు సింగరేణి 101వ ఆవిర్భావం దినం గోదావరిఖని, డిసెంబర్ 22: సిరులవేణి సింగరేణి.. ఊహ
చేనేతల నోట్లో మట్టి కొడుతున్న కేంద్రం జనవరి నుంచి 12 శాతానికి జీఎస్టీ పెంపును వ్యతిరేకించిన తెలంగాణ బోర్డుల రద్దుతో అనాథను చేస్తున్న కేంద్రం హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): అన్ని రకాల వస్తువులు, �
రైతు సమస్యలపై ఉద్యమిస్తాం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య గార్ల, డిసెంబర్ 21: రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు వామపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయని సీపీఎం కేంద్ర క�
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ):మంత్రుల మాట: బాయిల్డ్ రైస్ కొనబోం.. రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకొంటాం.. ఇదీ నిజం: తెలంగాణ నుంచి రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకొంటామని చెప్తున్న కేంద్ర మంత్రులు.. దీనిపై లిఖ�
భారత్.. సమాఖ్య దేశం అన్న విషయం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరిచిపోయినట్టుంది. అందుకే తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలతో ఒకరకంగా, ఇతర, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలతో మరో రకంగా వ్యవహరిస్�
గత నాలుగేండ్లలో నయాపైసా గ్రాంట్ ఇవ్వలేదు విదేశీ సాయంతో చేపడుతున్న ప్రాజెక్టులకూ శూన్యం ఐదేండ్ల నుంచి విదేశీ రుణాలకు తెలంగాణ దూరం నిండు పార్లమెంటులో అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, డిసెంబర్�
వరి ధాన్యం కొనబోమనడం దారుణం ఆహార భద్రత కల్పన నుంచి కేంద్రం తప్పుకున్నట్టే కేంద్రం మెడలు వంచేందుకు రైతుల పక్షాన నిలబడాలి ‘నమస్తే తెలంగాణ’తో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ హైదరాబాద్, డిసెంబర్ 20 (న
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గార్ల, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్లలో సోమవారం నిర్వహించిన సీ
పరిగి : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, యాసంగి వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం చెప్పడం సరైంది కాదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పరిగిలోని త�
చింతకాని : తెలంగాణ ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కారు స్పష్టతనివ్వాలని రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కోండబాల కోటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలో నాగులవంచ గ్రామంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సో