ఏడాది కాలంగా ఢిల్లీని చుట్టుముట్టిన అన్నదాతల అలుపెరుగని ఉద్యమానికి జడిసి వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. కానీ, రైతు ఉద్యమకారులు ఒక్క వ్యవసాయ చట్టాలే కాదు, ప్రతిపాదించిన విద్యుత్ చట్ట�
ఎంపీ రంజిత్రెడ్డి | అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను, అంకురాలను దేశంలో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని చేవెళ్ల లోకసభ ఎంపీ డాక్టర్ గ�
యాసంగి పంటపై తెగేసి చెప్పిన కేంద్రం ఢిల్లీలో పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం చర్చలు వరిని వద్దంటలేమంటూనే పంట మార్పిడి తప్పనిసరి అని వింత వాదన ‘ఏడాది టార్గెట్’ సూచన మంచిదంటూనే అమలు చేయల
రైతులు నష్టపోవద్దని మేమే కొంటున్నాం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అశ్వారావుపేట, నవంబర్ 26: తెలంగాణ ధాన్యం సేకరణలో కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నదని, దీనికితోడు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున�
ఎప్పుడు..?ఆదివాసుల అభివృద్ధిలో విద్య పాత్ర కీలకం. తెలంగాణలోని గిరిజనుల విద్యాభివృద్ధికి, చరిత్ర, సంస్కృతి పురోభివృద్ధికి విశ్వవిద్యాలయాల స్థాయిలో పరిశోధనలు జరగవలసిన అవసరం ఉన్నది. ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ
ఆధార్తో ఫోన్ నంబర్ అనుసంధానం తప్పనిసరి లింక్ చేయనివారి వడ్లు కొనవద్దని కేంద్రం ఆంక్షలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి అదే ప్రధాన కారణం ఫోన్లు లేక, అనుసంధానం చేసుకోలేక నానా అవస్థలు హైదరాబాద్, నవంబర�
హిమాయత్నగర్,నవంబర్ 23: రైతులు పండించిన ధాన్యంను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి ఇ.టి నరసింహ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవల
గప్పాలు కొట్టినోళ్లు ఇప్పుడేమంటారు? బాధ్యత లేకుండా బంగారు బాటలంటిరి పరిహాసం చేసేలా పిచ్చిగా మాట్లాడితిరి ప్రగల్భాలేమాయెనని ప్రశ్నిస్తున్న రైతులు ఢిల్లీకి తెలిసొచ్చిన బీజేపీపై రైతు వ్యతిరేకత సాగు చట�
కేసీఆర్ ప్రకటన మర్నాడే కేంద్రం నిర్ణయం రైతు ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తానన్న సీఎం తన మాటలు ప్రధానికి చేరుతాయని వ్యాఖ్య జాతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసిన అనుభవం స్వయంగా రైతు.. వ్యవసాయంపై అవగాహన హైదరాబ�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, టీఆర్ఎస్ నేతలు మొదటి నుంచీ తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు రుజువుగా పార్లమెంట్ రికార్డులు ఉన్నాయ
మంత్రి హరీశ్ రావు | రైతులతో చెలగాటమాడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ఎండగడుదామని మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లోని చిన్నకోడూర్, పెద్ద కోడూర్, రాముని పట్ల గ్రామాలలో వడ్ల కొనుగోలు �
ఎమ్మెల్యే సంజయ్ | సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నాతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పి కలిగి మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నార
Minister Harish rao | రైతులు విజయం సాధించినతీరు అద్భుతమని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి రైతు శక్తిని, పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వానికి రుచి చూపించారన్నారు.