90వ దశకం మొదట్లో మన దేశం విదేశీ చెల్లింపుల అసమతులనానికి గురైంది. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టాలంటే, అంతవరకున్న ఆర్థిక నమూనాను సమూలంగా మార్చాలని ప్రభుత్వం తలచింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆర్థికరంగాన
ఇదీ కేంద్ర ప్రభుత్వ నగదీకరణ విధానం 25 శాతం నిధులు తగ్గించిన మోదీ సర్కారు రూ.1800 కోట్ల నుంచి 1300 కోట్లకు కుదింపు పెట్రోలు ధరలను కూడా జీఎస్టీలో చేరుస్తారట రాష్ర్టాల హక్కుల్ని హరిస్తున్న హస్తిన పాలకులు ఇందులో బ�
కేంద్రం దొడ్డు ధాన్యం కొనబోమంటున్నది ఎంత మేర కొంటారో చెప్పాలని అడిగినం కేంద్రం నిర్ణయం కోసం వేచి చూస్తున్నం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): యాసంగిలో దొడ్డు ధాన్�
జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసిన కేంద్రం న్యూఢిల్లీ, అక్టోబర్ 7: జీఎస్టీ పరిహారం కింద బ్యాక్ టు బ్యాక్ రుణ సదుపాయంగా తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం గురువారం రూ.1,149.46 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ర�
నగదు ప్రోత్సాహకం ప్రకటించిన కేంద్రం వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన పనిలేదు దేశవ్యాప్తంగా పదిమందికి లక్ష బహుమతి 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాద బాధిత
సుప్రీంకు తెలిపిన కేంద్రంన్యూఢిల్లీ, అక్టోబర్ 4: నీట్ పోస్టుగ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షలను రెండు నెలల పాటు వాయిదా వేస్తామని కేంద్రం తెలిపింది. పరీక్షా విధానంలో చివరి నిమిషంలో మార్పులు చేయ�
Pandora Papers | ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ‘పండోరా పేపర్స్’పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయడానికి సిద్ధమైంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ (సీబీడీటీ) ఆధ్వర్యంలో బహుళ ఏజెన్సీల బృందంత
వరి పంట వద్దంటది.. వేరే పంటలు కొననంటది రైతుల ఉసురు తీసేలా కేంద్ర ప్రభుత్వ తీరు ఏడేండ్లుగా మక్కలు, జొన్నల కొనుగోలు బంద్ మిగిలిన పంటల్లో 25 శాతం కొనుగోలుతోనే సరి భారమైనా అన్ని పంటలను కొంటున్న రాష్ట్రం ప్రపం�
ఖమ్మం : రోజు, రోజుకూ ఖమ్మంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య బృందం డీఎంహెచ్ఓ డాక్టర్ బీ. మాలతితో కలిసి నగరంతో విస్తృతంగా పర్యటించారు. నగరంలో అధికంగా కేసులు నమోదవుతున్న బీకే బజార్, ఖా�
హైదరాబాద్ : ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని రానున్న ఉప ఎన్నికలో ఓడించి గుణపాఠం నేర్పించాలని తెలంగాణ కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సంఘం కన్వీనర్ వి.దానకర్ణాచ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో కేంద్ర ప్రభుత్వం బాండ్ల జారీద్వారా రూ.5.03 లక్షల కోట్లు సమీకరించనుంది. ఈ రూపంలోనే ప్రథమార్ధంలో రూ.7.02 లక్షల కోట్ల రుణాల్ని సేకరించింది. సోమవ�
మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రఘునాథపల్లి : రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదని, కొన్ని నెలలుగా దొడ్డు వడ్లను కొనుగోలు చేయమని చెప్పడం తెలంగాణకు గొడ్డ�
భారతదేశం ఒక సమాఖ్య దేశం. ఇందులో కేంద్రం, రాష్ర్టాలు పరస్పరం చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధిలో సహకరించుకోవాలి. ఇది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధమైన బాధ్యత. ఈ స్ఫూర్తితోనే మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశ సమ�
రెబ్బెన : రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం కేంద్ర వైద్య బృందం సందర్శించింది. సీనియర్ రిజియన్ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, సెంట్రల్ మెడికల్ అధికారి డాక్టర్�