కేంద్ర ప్రభుత్వం ‘సహకార్ సే సమృద్ధి’ నినాదం ఇచ్చింది. దాని సాఫల్యానికి కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను సృష్టించి, ఆ శాఖను ‘అమిత్ షా’కు అప్పగించింది. ఇది భారత సహకార ఉద్యమ పటిష్ఠతకు మేలు చేసేదా? లేక సహకార స�
ఏడేండ్లలో బీజేపీ సాధించిన లక్ష్యాలు ఇవే గ్యాస్, పెట్రో ధరల పెంపుతో మధ్యతరగతి కుదేలు కేంద్రంపై మండిపడిన ఆర్థికమంత్రి టీ హరీశ్రావు కమలం పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన 150 మంది కమలాపూర్/హుజూరాబాద్ రూర�
13 శాతం వాటా అమ్మేందుకు సిద్దం హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పూర్తిగా వైదొలిగేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఆర్జీఐఏలో ఎయిర్పోర్ట్స్ అథారిటీక
ఇటీవలే అకౌంట్ అగ్రిగేటర్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఫైనాన్షియల్ డాటా షేరింగ్ వ్యవస్థకు రంగం సిద్ధమైంది. ఫలితంగా వినియోగదారులు.. ఇక నుంచి అనేక సంస్థలకు రుణాలు, పెట్టుబడుల కోసం �
5 శాతం పన్ను విధింపు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం లక్నో, సెప్టెంబర్ 17: జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్కు జీఎస్టీ కౌన్సిల్ గట్టి షాక్ ఇచ్చింది. ఇవి ఇక నుంచి 5 శాతం జీఎస్టీని ప్రభుత్వానిక�
సమస్యను పూర్తిగా ముదరబెట్టిన తరువాత కేంద్ర ప్రభుత్వం టెలికం సంస్థలకు కొంత వెసులుబాటును ప్రకటించింది. కానీ ప్రభుత్వం ప్రకటించిన మారటోరియం వల్ల కునారిల్లిన సంస్థలకు మళ్ళీ జవజీవాలు లభిస్తాయా అనేది ఇంకా �
‘ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు’ ఉంది ఇకపై దొడ్డు వడ్లు కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రైతాంగానికి అశనిపాతంగా మారింది. 60 ఏండ్ల అన్యాయాలకు వ్యతిరేకంగా 14 ఏండ్లు క�
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో ఉన్న టెలికం రంగానికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆ కంపెనీలు చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ బకాయిలపై మారటోరియానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద�
మంత్రి హరీశ్ రావు | కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనడంలేదని, వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేసి, డీజిల్ ధరలు
మూడు నాలుగేండ్లకు సరిపడా నిల్వలున్నాయి రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించండి తేల్చి చెప్పిన కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ అన్ని రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులకు లేఖ హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే త
నిబంధనల రూపకల్పనకు నిపుణుల ప్యానెల్ నవంబర్ 30 నాటికి ప్రతిపాదనలు సిద్ధం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: మెడిసిన్స్, కాస్మొటిక్స్, మెడికల్ డివైజెస్కు సంబంధించి కొత్త చట్టం రూపకల్పనకు కేంద్రం ప్రభుత్వం క�
వరదలతో నష్టపోతే ఆదుకోరా? సంబంధం లేదని చెప్పడం శోచనీయం కేంద్ర వ్యవసాయశాఖ కౌంటర్పై హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రైతుల బాగోగులు చూసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహర�
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం డిస్కంలకు మిగిలేది ట్రాన్స్ఫార్మర్లు, వినియోగదారులే ప్రైవేటీకరణలో భాగమేనంటున్న విద్యుత్తు ఉద్యోగులు హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): విద్యుత్తురంగంల�