Singareni | కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేఖ విధానాలకు, సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు బంద్కు పిలుపునిచ్చారు.
7 నుంచి 10 వేల కోట్ల నష్టం 2 లక్షల మంది ఉపాధికి గండి కేంద్ర నిర్ణయంతో భారీ మూల్యం తీవ్ర ఆందోళనలో మిల్లుల యజమానులు హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బాయిల్డ్ రైస్ కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బ�
ఆపండి వేలం ఆ నాలుగు బ్లాకులు సింగరేణి సంస్థకే కేటాయించండి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు విద్యుత్తు కేంద్రాలకు సింగరేణి గనుల నుంచి బొగ్గు సరఫరా వేలంతో వాటి అవసరాలపై తీవ్ర ప్�
‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు… -‘ప్రయత్నిస్తే ఇసుక నుంచి నూనె తీయవచ్చు. ఎండమావులలో నీరు తాగవచ్చు. కానీ, మూర్ఖుల మనసు మాత్రం రంజింపజేయలేము’ అని చెప్తుంది భర్తృహరి సుభాషితం. కేంద్రంలోని మోదీ సర్కార్ తీ�
తమిళనాడులోని కూనూర్ వద్ద హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై కేంద్రం పార్లమెంట్లో ఓ ప్రకటన చేయాలని భావించింది. ముందుగా అందిన సమాచారం ప్రకారం బుధవారమే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
పంటల వైవిధ్యంతోనే వ్యవసాయ సమస్యలు తీరుతాయనే మాట తరచూ వింటుంటాం. అలాంటప్పుడు పంట మార్పిడి విధానాన్ని రైతులు ఎందుకు ఇష్టపడటం లేదనేది కీలకమైన ప్రశ్న. 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణల తర్వాత వచ్చిన కేంద్రప్రభ�
కనీస మద్దతు ధర చట్టం చేయాలి కేంద్రానికి తమ్మినేని డిమాండ్ మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 7: వచ్చే యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మిన�
అడవి బిడ్డలకూ తీవ్ర అన్యాయం రాష్ర్టానికి 17 వన్ధన్ క్లస్టర్లతో సరి రెండేండ్లలో ఒక్కటీ కేటాయించని వైనం హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతున్నది. �
రష్యా సహకారంతో తయారీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ, డిసెంబర్ 4: రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకొన్నది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఏకే-203 రైఫిళ్ల ప్రాజెక్టు�
అమరావతి : కేంద్రం విడుదల చేస్తున్న నిధులతోనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్, నాయకుడు, టీజీ వెంకటేశ్ అన్నారు. శనివారం విజయవాడలో జర�
లోక్సభలో మాండవీయ వెల్లడి కరోనాపై 11 గంటల పాటు చర్చ లోక్సభలో 153 ప్రైవేటు బిల్లులు న్యూఢిల్లీ: బూస్టర్ డోసు, పిల్లలకు కరోనా టీకా అంశాలపై వైద్య నిపుణుల అభిప్రాయాలు, సూచనల మేరకు నిర్ణయం తీసుకొంటామని కేంద్ర �