ఖమ్మం : రోజు, రోజుకూ ఖమ్మంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య బృందం డీఎంహెచ్ఓ డాక్టర్ బీ. మాలతితో కలిసి నగరంతో విస్తృతంగా పర్యటించారు. నగరంలో అధికంగా కేసులు నమోదవుతున్న బీకే బజార్, ఖా�
హైదరాబాద్ : ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని రానున్న ఉప ఎన్నికలో ఓడించి గుణపాఠం నేర్పించాలని తెలంగాణ కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సంఘం కన్వీనర్ వి.దానకర్ణాచ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో కేంద్ర ప్రభుత్వం బాండ్ల జారీద్వారా రూ.5.03 లక్షల కోట్లు సమీకరించనుంది. ఈ రూపంలోనే ప్రథమార్ధంలో రూ.7.02 లక్షల కోట్ల రుణాల్ని సేకరించింది. సోమవ�
మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రఘునాథపల్లి : రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదని, కొన్ని నెలలుగా దొడ్డు వడ్లను కొనుగోలు చేయమని చెప్పడం తెలంగాణకు గొడ్డ�
భారతదేశం ఒక సమాఖ్య దేశం. ఇందులో కేంద్రం, రాష్ర్టాలు పరస్పరం చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధిలో సహకరించుకోవాలి. ఇది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధమైన బాధ్యత. ఈ స్ఫూర్తితోనే మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశ సమ�
రెబ్బెన : రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం కేంద్ర వైద్య బృందం సందర్శించింది. సీనియర్ రిజియన్ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, సెంట్రల్ మెడికల్ అధికారి డాక్టర్�
కేంద్ర ప్రభుత్వం ‘సహకార్ సే సమృద్ధి’ నినాదం ఇచ్చింది. దాని సాఫల్యానికి కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను సృష్టించి, ఆ శాఖను ‘అమిత్ షా’కు అప్పగించింది. ఇది భారత సహకార ఉద్యమ పటిష్ఠతకు మేలు చేసేదా? లేక సహకార స�
ఏడేండ్లలో బీజేపీ సాధించిన లక్ష్యాలు ఇవే గ్యాస్, పెట్రో ధరల పెంపుతో మధ్యతరగతి కుదేలు కేంద్రంపై మండిపడిన ఆర్థికమంత్రి టీ హరీశ్రావు కమలం పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన 150 మంది కమలాపూర్/హుజూరాబాద్ రూర�
13 శాతం వాటా అమ్మేందుకు సిద్దం హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పూర్తిగా వైదొలిగేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఆర్జీఐఏలో ఎయిర్పోర్ట్స్ అథారిటీక
ఇటీవలే అకౌంట్ అగ్రిగేటర్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఫైనాన్షియల్ డాటా షేరింగ్ వ్యవస్థకు రంగం సిద్ధమైంది. ఫలితంగా వినియోగదారులు.. ఇక నుంచి అనేక సంస్థలకు రుణాలు, పెట్టుబడుల కోసం �
5 శాతం పన్ను విధింపు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం లక్నో, సెప్టెంబర్ 17: జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్కు జీఎస్టీ కౌన్సిల్ గట్టి షాక్ ఇచ్చింది. ఇవి ఇక నుంచి 5 శాతం జీఎస్టీని ప్రభుత్వానిక�
సమస్యను పూర్తిగా ముదరబెట్టిన తరువాత కేంద్ర ప్రభుత్వం టెలికం సంస్థలకు కొంత వెసులుబాటును ప్రకటించింది. కానీ ప్రభుత్వం ప్రకటించిన మారటోరియం వల్ల కునారిల్లిన సంస్థలకు మళ్ళీ జవజీవాలు లభిస్తాయా అనేది ఇంకా �
‘ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు’ ఉంది ఇకపై దొడ్డు వడ్లు కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రైతాంగానికి అశనిపాతంగా మారింది. 60 ఏండ్ల అన్యాయాలకు వ్యతిరేకంగా 14 ఏండ్లు క�
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో ఉన్న టెలికం రంగానికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆ కంపెనీలు చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ బకాయిలపై మారటోరియానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద�