కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఎన్పీఏకు కేటాయించిన భూములను పరిశీలించిన మంత్రి ఇబ్రహీంపట్నం : దేశ భద్రతకు రక్షణ రంగ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం హోంశాఖ సహాయమంత్రి నిత్
లోక్సభలో రిజిజు వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు 5: జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కేంద్రప్రభుత్వం పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్సభకు తెలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే ఎన�
Electric Vehicles : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రధాన అడుగు వేసింది. బ్యాటరీతో నడిచే వాహనాల రిజిస్ట్రేషన్లకు ఉచితంగా చేయనున్నట్లు ప్రకటించింది
మనసుంటే మార్గం ఉంటుంది | కేంద్రానికి మనసుంటే అసెంబ్లీ సీట్ల పెంపునకు మార్గం ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
దేశంలో రెండోస్థానంలో నిలిచిన తెలంగాణ 2020-21లో ఎఫ్సీఐ రికార్డు కోనుగోళ్లు రాజ్యసభలో ప్రకటించిన కేంద్రప్రభుత్వం హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్కు దీటుగా నిలు�
పార్లమెంటులో రాష్ట్రంపై బురద జల్లే ప్రశ్నలు! ఇదీ తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీల తీరు కేసీఆర్పై కక్షతో రాష్ట్ర ప్రయోజనాలు టార్గెట్ నచ్చే జవాబు వచ్చేందుకే లోక్సభలో ప్రశ్నలు కేంద్రం జవాబు పేరుతో ఇరు�
కేంద్ర శాఖల్లో ఉన్న ఖాళీలను రాజ్యసభలో వెల్లడించిన కేంద్రమంత్రి భర్తీచేయని పోస్టులు ఐదేండ్లలో రెట్టింపు న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2020 మార్చి 1 నాటికి 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన�
రైతు ఆత్మహత్యలు తగ్గిన రాష్ర్టాలలో తెలంగాణ ఫస్ట్ 2018తో పోలిస్తే మరుసటి ఏడు 409 తక్కువ మరణాలు లోక్సభలో వెల్లడించిన కేంద్రప్రభుత్వం రైతుబంధుదే కీలక పాత్ర: నిపుణులు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రైతు సం
కేంద్రాన్ని డిమాండ్ చేసిన బీసీ సంఘాల ప్రతినిధులు హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ సామాజిక వర్గానికి లేని క్రీమీలేయర్ను కేంద్రం బీసీలపై బలవంతంగా రుద్దిందని, దీన్ని వెంటనే రద్దుచేయాలని బీసీస
ఎంపీ బండి సంజయ్కు కేంద్రం జవాబు హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): వివిధ పథకాల కింద తెలంగాణకు ఇచ్చిన నిధులను రాష్ట్రప్రభుత్వం దుర్వినియోగం చేయలేదని కేంద్రం ప్రకటించింది. జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ (జ�
న్యూఢిల్లీ, జూలై 23: కరోనా కారణంగా ఈ ఏడాది నీట్ పరీక్షను గానీ, ఇతర ప్రవేశ పరీక్షలను గానీ రద్దు చేసే ఉద్దేశం లేదని కేంద్రప్రభుత్వం లోక్సభకు తెలిపింది. నీట్ పీజీ, యూజీ ఎంట్రన్స్ పరీక్షలను సెప్టెంబర్ 11, 12వ �
నిఘా, భద్రత సంస్థల మాజీ ఉద్యోగుల పెన్షన్ రూల్స్ సవరణలపై కేంద్రప్రభుత్వం న్యూఢిల్లీ, జూలై 22: నిఘా, భద్రత సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించి ‘సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పెన్షన్) �