రోడ్లు, రైళ్లు, రైల్వే స్టేషన్లు, స్టేడియంలు, విమానాశ్రయాలు విక్రయిస్తాం రూ.6 లక్షల కోట్ల సమీకరణకు కేంద్రం ప్రణాళిక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన వచ్చే నాలుగేండ్లలో సర్కారీ సొత్తులు ప్ర�
న్యూఢిల్లీ, ఆగస్టు 20: బంగారు నగలపై హాల్మార్క్ తప్పనిసరిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సోమవారం ఆభరణాల వర్తకులు ఒకరోజు నిరసనలకు దిగనున్నారు. ఈ మేరకు శుక్రవారం అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేస
కేంద్రం, సీబీఐ నివేదికలు ఇవ్వకపోవడంపై అసంతృప్తి అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లో పార్టీలు వారి నేర చరిత్రను వెల్లడించాలి కీలక ఆదేశాలు జారీచేసిన సుప్రీంకోర్టు బీజేపీ, కాంగ్రెస్సహా 9 పార్టీలకు జరిమానా �
న్యూఢిల్లీ, ఆగస్టు 9: పెగాసస్ దుమారంపై కేంద్రం ఎట్టకేలకు నోరువిప్పింది. స్పైవేర్ కొనుగోలుపై రాజ్యసభ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఎన్ఎస్వో గ్రూప్తో తాము ఎలాంటి లావాదేవీలు జరుపలేదని, ఒప్పందం చేసుకోలే
తెలంగాణ నీటికోసం పోరాటం కేంద్రం వైఫల్యంతోనే అడ్డంకులు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, ఆగస్టు 6: కృష్ణా నదీ జలాల్లో చుక్కా వదులుకునేది లేదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశారు. కే�
చిక్కడపల్లి :కేంద్ర ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వడ్డెర యువజన సంఘం, చారిటబుల్ ట�
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఎన్పీఏకు కేటాయించిన భూములను పరిశీలించిన మంత్రి ఇబ్రహీంపట్నం : దేశ భద్రతకు రక్షణ రంగ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం హోంశాఖ సహాయమంత్రి నిత్
లోక్సభలో రిజిజు వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు 5: జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కేంద్రప్రభుత్వం పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్సభకు తెలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే ఎన�
Electric Vehicles : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రధాన అడుగు వేసింది. బ్యాటరీతో నడిచే వాహనాల రిజిస్ట్రేషన్లకు ఉచితంగా చేయనున్నట్లు ప్రకటించింది
మనసుంటే మార్గం ఉంటుంది | కేంద్రానికి మనసుంటే అసెంబ్లీ సీట్ల పెంపునకు మార్గం ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
దేశంలో రెండోస్థానంలో నిలిచిన తెలంగాణ 2020-21లో ఎఫ్సీఐ రికార్డు కోనుగోళ్లు రాజ్యసభలో ప్రకటించిన కేంద్రప్రభుత్వం హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్కు దీటుగా నిలు�
పార్లమెంటులో రాష్ట్రంపై బురద జల్లే ప్రశ్నలు! ఇదీ తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీల తీరు కేసీఆర్పై కక్షతో రాష్ట్ర ప్రయోజనాలు టార్గెట్ నచ్చే జవాబు వచ్చేందుకే లోక్సభలో ప్రశ్నలు కేంద్రం జవాబు పేరుతో ఇరు�
కేంద్ర శాఖల్లో ఉన్న ఖాళీలను రాజ్యసభలో వెల్లడించిన కేంద్రమంత్రి భర్తీచేయని పోస్టులు ఐదేండ్లలో రెట్టింపు న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2020 మార్చి 1 నాటికి 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన�