న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఓ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ను ఉద్యోగం నుంచి తొలగించారు. సబ్జీ మండీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మనీశ్ మీనా ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో మోదీ సర్క
బండి సంజయ్ పరార్ ఉలుకూ, పలుకూ లేని కిషన్ ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది వానకాలం కొనుగోళ్లపై ఆందోళన వద్దు: మంత్రి ధాన్యం సేకరణపై కేంద్రానిది నిర్లక్ష్యం వ్యవసాయం పట్ల దుర్మార్గమైన వైఖరి కార�
ధాన్యం సేకరణ ఎందుకు సాధ్యం కాదు? ఇథనాల్పై రాయితీల ఊసెత్తని కేంద్రం ఆహారశుద్ధి రంగంపైనా స్పష్టత కరువు ఎగుమతుల విధానంపై తేల్చని సర్కారు వరి రైతులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే
నిర్ణయాల్లో వేగానికి కేంద్రం సంస్కరణ న్యూఢిల్లీ, అక్టోబర్ 28 : విధానపరమైన నిర్ణయాల్లో వేగం పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక ఏ ఫైలూ నాలుగు కంటే ఎక్కువ చేతులు మారకూడదని, ఆలోపే దానిపై నిర్ణయం �
Kadapa Steel Plant : దీపావళి వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కడపలో స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకుగాను...
ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితిపై కేంద్రం వివరణ నీట్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు న్యూఢిల్లీ: నీట్-రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రప్రభుత్వం సమాధానమిచ
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ జాయ్మాల్యా బాగ్చీ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. మరోవైపు ఉమాశంకర్ వ్యాస్ అనే జ్యూడిషియల్ అధికారి రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్�
Huzurabad | నూలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేస్తున్న కేంద్ర ప్రభుత్వం నేత కార్మికుల నడ్డి విరుస్తున్నదని టీఆర్ఎస్ నేత ఎల్ రమణ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని వ�
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు అందించింది. కరువుభత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్)ను 3 శాతం (28 శాతం నుంచి 31 శాతానికి) పెంచుతున్నట్టు గు�
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: దేశంలో కొవిడ్ టీకాల వినిమయం 100 కోట్ల డోసులకు చేరువైంది. ప్రధాని మోదీ ఈ ఏడాది జనవరి 16న కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 99 కోట
ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టం నివేదిక విడుదల చేసిన కేంద్ర వాణిజ్యశాఖ హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ఐటీ, ఐటీఈఎస్ రంగంలో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ను
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ శ్రీరాంపూర్ : సింగరేణి బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరిస్తూ వేలం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్,
వంట గ్యాస్పై రాష్ట్ర పన్ను రూ.291 ఉందని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా లేదంటే నువ్వు ఎన్నికల బరి నుంచి తప్పుకొంటావా? ఆర్థికమంత్రి హరీశ్రావు సవాల్ గ్యాస్బండపై రాష్ట్రపన్ను ఎక్కడుంది? సిలిండర్ పన్ను�
దేశంలో ఇలాంటి పరిస్థితులపై అనుమానాలు రోజుకో ఉత్తర్వు వెనుక కుట్రకోణం కనిపిస్తున్నది లాక్డౌన్ సమయంలోనూ ఇలాంటి పరిస్థితి రాలేదు తెలంగాణకు ఎలాంటి ఇబ్బందులు లేవు.. రావు కావాల్సినంత బొగ్గును సింగరేణి సర�