CM KCR | ఇతర దేశాల నుంచి మన ఇండియా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, దీనికి కావలసిన అనేక ఉదాహరణలు మన చుట్టూనే ఉన్నాయని, కానీ మనం ఏమీ నేర్చుకోవడం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అలా చేస్తే 77కే లీటరు పెట్రోల్, డీజిల్ కేంద్రం పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత పెట్రో ధరలు పెంచిన కేంద్రమే వాటిని తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా వ్యాట్ పైసా పెంచలేదు అందువల్ల తగ్గించే ప్�
మంత్రి ఐకే రెడ్డి | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం సోన్ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద�
ఓటు పెట్టెకు కన్నం.. ఇదీ బండి సంజయ్ బండారం రైతులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే కుట్ర ధాన్యం సేకరించాల్సింది కేంద్రంమరి బండి నిలదీస్తున్నది ఎవరిని?కేంద్రం నుంచి ప్రకటన ఇప్పించవచ్చుగా?రైతుల్ని బ�
వడ్లను కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా.. నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 40 రోజుల్లో నాలుగు సార్లు తెలంగాణకు కేంద్రం లేఖలు రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి వడ్లు కొనాలంటూ క�
యాసంగిలో రైతులు వరి వేయొద్దు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనే పరిస్థితి లేదు ఈ సీజన్కే కాదు.. వచ్చే సీజన్లకూ ఇంతే బహిరంగ మార్కెట్లో అమ్ముకొంటే మీ ఇష్టం డబ్బులొచ్చే ఇతర పంటలు వేస్తేనే మేలు వానకాలంలో వరి పంట�
ఒప్పించే దమ్మూ, ధైర్యం బండి సంజయ్కి ఉన్నదా? కేంద్రం నుంచి లేఖ తీసుకొస్తే కాళ్లు పట్టుకొంటాం బీజేపీ నేతలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం పాలకుర�
సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపినా మారలేదు ధాన్యం కొనుగోళ్లపై మంత్రి హరీశ్రావు ఆవేదన ఇతర పంటల వైపు దృష్టి సారించాలని సూచన చిన్నకోడూరు, నవంబర్ 6: వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరి�
Miniter Errabelli | రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయనని మొండికేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.
న్యూఢిల్లీ: తాము తీసుకున్న పలు చర్యల వల్ల వంటనూనె ధరలు తగ్గుతున్నాయని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రధాన మార్కెట్లలో కిలో నూనెకు రూ.5 నుంచి రూ.20 వరకు ధర తగ్గినట్టు వెల్లడించింది. తగ్గింపు ధరలు పాత స్ట
న్యూఢిల్లీ, నవంబర్ 5: ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ను పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుధాంశు పాండే శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడి�
ముంబై : ఇటీవల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగడంతో, దేశంలో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ. 100 నుంచి కిందకు ఎక్కడా తగ్గడం లేదు. దీంతో డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యు