మంత్రి హరీశ్ రావు | కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనడంలేదని, వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేసి, డీజిల్ ధరలు
మూడు నాలుగేండ్లకు సరిపడా నిల్వలున్నాయి రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించండి తేల్చి చెప్పిన కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ అన్ని రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులకు లేఖ హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే త
నిబంధనల రూపకల్పనకు నిపుణుల ప్యానెల్ నవంబర్ 30 నాటికి ప్రతిపాదనలు సిద్ధం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: మెడిసిన్స్, కాస్మొటిక్స్, మెడికల్ డివైజెస్కు సంబంధించి కొత్త చట్టం రూపకల్పనకు కేంద్రం ప్రభుత్వం క�
వరదలతో నష్టపోతే ఆదుకోరా? సంబంధం లేదని చెప్పడం శోచనీయం కేంద్ర వ్యవసాయశాఖ కౌంటర్పై హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రైతుల బాగోగులు చూసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహర�
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం డిస్కంలకు మిగిలేది ట్రాన్స్ఫార్మర్లు, వినియోగదారులే ప్రైవేటీకరణలో భాగమేనంటున్న విద్యుత్తు ఉద్యోగులు హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): విద్యుత్తురంగంల�
రూ.2.5 లక్షలకుపైగా జమచేసేవారికి ముంబై, సెప్టెంబర్ 2: ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)కు రూ.2.5 లక్షలుపైగా చెల్లించేవారు ఇక నుంచి వేరువేరుగా రెండు ఈపీఎఫ్ ఖాతాల్ని నిర్వహించాల్సి ఉం�
గుంపులు గుంపులుగా వద్దే వద్దు: కేంద్రం సూచన న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: పండుగలను ప్రజలు ఇండ్లలోనే జరుపుకోవాలని, గుంపులు గుంపులుగా జరుపుకోవద్దని కేంద్రప్రభుత్వం కోరింది. ఒకవేళ పండుగలను సమూహాలుగా నిర్వహిం�
విద్యుత్తుపై కేంద్ర ప్రభుత్వానిది డొల్లమాట పన్నులు, రవాణా చార్జీలతో డిస్కంలకు నష్టాలు టన్ను బొగ్గుకు 400 క్లీన్ఎనర్జీ సెస్ వసూలు రైల్వేచార్జీలు ఏడాదిలో రెండుసార్లు పెంపు ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ అధ్�
హైదరాబాద్, ఆగస్టు 29 ( నమస్తే తెలంగాణ): పచ్చదనం, పరిశుభ్రత పెంపుదలలో ఆదిలాబాద్ జిల్లా ముక్రా కే గ్రామం సాధిస్తున్న ప్రగతిని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రశంసించింది. గ్రామంలోని పల్లెప్రకృతి వనానికి సంబంధి
వెలిగొండ ప్రాజెక్టుపై పునరాలోచించుకోవాలి కేంద్రానికి తెలంగాణ లేఖ హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): అనుమతుల్లేని, ట్రిబ్యునల్ నుంచి ఎలాంటి కేటాయింపుల్లేని ప్రాజెక్టులకు నిధులు ఎలా సమకూరుస్తారంటూ �
విద్యుత్ నియంత్రణ సంస్థలకు కేంద్రం ఆదేశాలు 2023 డిసెంబర్ డెడ్లైన్.. గడువు పొడిగింపు లేదు న్యూఢిల్లీ, ఆగస్టు 26: పదిహేను శాతం కంటే ఎక్కువ విద్యుత్ వృథా జరిగే ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్�
పండగల వేళ జాగ్రత్త: కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 26: కరోనా విషయంలో రానున్న రెండు నెలలు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ విలేకరులతో మాట్లాడుతూ ‘దేశంలో కరోనా
ఆదానీ, అంబానీకే దోచిపెడుతున్నారు బీజేపీపై సీపీఐ నేత డాక్టర్ కే నారాయణ ఫైర్ హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంచభూతాలనూ అమ్మకానికి పెడుతుందా? అని సీపీఐ జాతీయ కార్యదర్శ�
కేంద్రం వృద్ధి అంతా ధరలు పెంచడంలోనే పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలే నిదర్శనం సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ ఎలా తగ్గింది? వంట గ్యాస్ సబ్సిడీ నగదు బదిలీ చేస్తం అన్నరు రూ.250 నుంచి చివరికి 40కి కోత కోశారు ఇప�