రైతు ఆత్మహత్యలు తగ్గిన రాష్ర్టాలలో తెలంగాణ ఫస్ట్ 2018తో పోలిస్తే మరుసటి ఏడు 409 తక్కువ మరణాలు లోక్సభలో వెల్లడించిన కేంద్రప్రభుత్వం రైతుబంధుదే కీలక పాత్ర: నిపుణులు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రైతు సం
కేంద్రాన్ని డిమాండ్ చేసిన బీసీ సంఘాల ప్రతినిధులు హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ సామాజిక వర్గానికి లేని క్రీమీలేయర్ను కేంద్రం బీసీలపై బలవంతంగా రుద్దిందని, దీన్ని వెంటనే రద్దుచేయాలని బీసీస
ఎంపీ బండి సంజయ్కు కేంద్రం జవాబు హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): వివిధ పథకాల కింద తెలంగాణకు ఇచ్చిన నిధులను రాష్ట్రప్రభుత్వం దుర్వినియోగం చేయలేదని కేంద్రం ప్రకటించింది. జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ (జ�
న్యూఢిల్లీ, జూలై 23: కరోనా కారణంగా ఈ ఏడాది నీట్ పరీక్షను గానీ, ఇతర ప్రవేశ పరీక్షలను గానీ రద్దు చేసే ఉద్దేశం లేదని కేంద్రప్రభుత్వం లోక్సభకు తెలిపింది. నీట్ పీజీ, యూజీ ఎంట్రన్స్ పరీక్షలను సెప్టెంబర్ 11, 12వ �
నిఘా, భద్రత సంస్థల మాజీ ఉద్యోగుల పెన్షన్ రూల్స్ సవరణలపై కేంద్రప్రభుత్వం న్యూఢిల్లీ, జూలై 22: నిఘా, భద్రత సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించి ‘సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పెన్షన్) �
కోల్కతా, జూలై 21: ‘పెగాసస్ గూఢచర్యం’పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ‘నిఘా రాజ్యం’గా మార్చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. తన ఫోన్ను కేంద్రం ట్య�
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర నైపుణ్యాభివృద్ధి కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా మెదక్ లోక్సభ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి నియమితులయ్యారు. ఈ కమిటీకి చైర్మన్గా కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్�
ప్రభుత్వంపై ఆరోపణలు ఊహాజనితం అవకతవకలకు ఆస్కారమే లేదు కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో ఈ-ఆక్షన్ నెలరోజుల పాటు విస్తృత ప్రచారం నిరాధార ఆరోపణలు చేసేవారిపై పరువు నష్టం దావా ప్రభుత్వం స్పష్టీకరణ హైదరాబాద్, జూలై 20 (�
వినోద్ కుమార్ | కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలు, సంస్థలలో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ఎంపిక ప్రక్రియలో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ క
ప్రధాని మోదీ ఆటలు ఇక్కడ సాగవుటీఆర్ఎస్ నాయకుడు తక్కెళ్లపల్లి రవీందర్రావునీలగిరి, జూలై 18: వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా ప్రతి ఎకరాకు సాగు నీరందించి వ్యవసాయాన్ని సీఎం కేస�
ఎంపీ రఘురామ | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ లేఖ రాశారు. మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇందులో ఆయన ప్రస్తావించారు.
కృష్ణా, గోదావరి బోర్డుల అధికార పరిధి ఖరారు రెండు రాష్ర్టాల్లోని 107 జలవనరులు బోర్డుల చేతికి చెరువులు, కాల్వలు, తూములు వాటి పరిధిలోకే విద్యుత్తు కేంద్రాలనూ స్వాధీనం చేసుకోనున్న కేంద్రం మిషన్ భగీరథ కూడా కే
జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థిక శాఖ గురువారం అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.75 వేల కోట్ల జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసింది. ఇందులో తెలంగ�