కరోనా బాధిత పిల్లల సంరక్షణకు కేంద్రం చర్యలు పునరావాస కేంద్రాల్లో తాత్కాలిక వసతి, కౌన్సెలింగ్ పిల్లల బాధ్యతంతా కలెక్టర్లదే. ఆస్తుల సంరక్షణ కూడా.. కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు �
కేంద్రమే ఉచితంగా టీకాలు ఇవ్వాలి తీర్మానాన్ని ఆమోదించిన కేరళ అసెంబ్లీ మమతదీ అదే డిమాండ్ ‘టీకాల బాధ్యత’ను కేంద్రానికి గుర్తుచేద్దాం అన్ని రాష్ట్రాల సీఎంలకు నవీన్పట్నాయక్ లేఖ తిరువనంతపురం, జూన్ 2: కర�
ఢిల్లీ ,జూన్ 2; కరోనా మహమ్మారి సమయంలో మహిళా ఉద్యోగులు.. ముఖ్యంగా పాలిచ్చే తల్లుల ప్రయోజనాలను కాపాడటంలో భాగంగా, వాళ్లు ఇంటి నుంచి పని చేయడాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు,కే
న్యూఢిల్లీ: ఈ 2021 ఏడాది ముగిసేలోపు దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన�
వ్యాక్సినేషన్లో వయసు విభజన సమంజసమా?గ్రామీణులకు ‘కొవిన్’పై అవగాహన ఉంటుందా?టీకా పాలసీపై కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం న్యూఢిల్లీ, మే 31: కరోనా నియంత్రణలో భాగంగా కేంద్రప్రభుత్వం నిర్వహిస్తు�
జూన్ 26 దాకా పెంచిన కేంద్రం న్యూఢిల్లీ, మే 31: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నెలసరి అమ్మకాల రిటర్నుల దాఖలుకున్న గడువును సోమవారం కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మే నెల జీఎస్టీఆర్-1 ఫారం ఫైలింగ్కు జూన్ 26దాకా అవక�
ప్రపంచానికంతా తెలంగాణ నుంచే వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 85% కేంద్రానికే రాష్ర్టాలకు, ప్రైవేటుకు కలిపి 15 శాతమే: కేటీఆర్ కరోనాకు వ్యాక్సిన్లతోనే పరిష్కారం డిసెంబర్ నాటికి అందరికీ టీకాలు
రోగుల ప్రాణాల కంటే కంపెనీల ప్రయోజనాలే ఎక్కువయ్యాయా? మీ ప్రవర్తన నెగెటివ్గా ఉన్నది.. ఈ సమస్య చిన్నది కానే కాదు ‘పనిచేయని వెంటిలేటర్ల’ కేసులో కేంద్రంపై బాంబే హైకోర్టు ఆగ్రహం రోగుల పట్ల ఆందోళన ఉన్నట్టు కన�
అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణే | దేశంలో కేంద్రం నుంచి అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణయేనని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
సోషల్ మీడియా దుర్వినియోగం కావొద్దనే కొత్త రూల్స్ కోడ్ ఆఫ్ ఎథిక్స్పై 15 రోజుల్లో నిర్ణయం చెప్పాలి ఓటీటీలు, డిజిటల్ న్యూస్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు న్యూఢిల్లీ, మే 27: కొత్త ఐటీ నిబంధనల గురించి వాట్సాప�
అంతర్జాతీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రభుత్వాలతో నేరుగా సంభాషించలేమని తేల్చిచెప్పిన సందర్భం భారత ప్రభుత్వ బాధ్యతారహిత టీకా విధానాన్ని మరొకసారి ప్రపంచానికి తెలియజేసింది. కేంద్రమే నేరుగా ర�
టన్నుకు రూ.6వేల నుంచి రూ.4వేలకు తగ్గింపు అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరగడంతో కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ, మే 20: అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరుగుతుండటంతో వాటి ఎగుమతులపై రాయితీని కేంద్రప్రభుత్వం తగ్గించింది.
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనమండలి ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కానీ ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించే కేంద్ర సర్కారు వెంట