కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేయనున్న కేంద్రప్రభుత్వం హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం మధ�
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు 17% నుంచి 28 శాతానికి పెరుగుదల ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తింపు ఓబీసీ వర్గీకరణ కమిషన్ గడువు పొడిగింపు కోర్టుల్లో మౌలిక సదుపాయాలకు 9 వేల కో�
మాస్కుల్లేకుండా తిరగడం చాలా ప్రమాదకరం: ప్రధాని మోదీ జాగ్రత్తపడితే భవిష్యత్తు వేవ్లకూ అడ్డుకట్ట: కేంద్రం ఉత్తరాఖండ్లో ఈ ఏడాది కావడ్ యాత్ర రద్దు న్యూఢిల్లీ, జూలై 13: పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లలో ప్రజల�
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 6: కేంద్ర ప్రభుత్వంలో రెండు కోట్ల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కేంద్రాన్ని డి మాండ్ చేశారు. ఏడేండ్లుగా కేంద్రం ఉద్యోగ భర్తీలో నిర్లక్ష్యంగ
తెలంగాణకు కేంద్రం సహాయ నిరాకరణ కూలీతో బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం స్థలం ఇవ్వకున్నా సుచిత్ర స్కైవే నిర్మిస్తాం నిధులు, ప్రణాళిక ఉన్నా నాలుగేండ్లుగా జాప్యం ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆవేదన బ
ఆరేండ్ల కింద ఐటీ చట్టంలో సెక్షన్ 66ఏ రద్దు.. అయినా వేలాది కేసులు సుప్రీంకోర్టు విస్మయం వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు న్యూఢిల్లీ, జూలై 5: సమాచార సాంకేతికత(ఐటీ) చట్టంలోని సెక్షన్ ‘66ఏ’ను సుప్రీంకోర్టు 2
సింధియా, సోనోవాల్కు చోటు? న్యూఢిల్లీ, జూలై 1: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. ప్రధాని మోదీ ఒకటి రెండు రోజుల్లో విస్తరణ చేపట్టవచ్చని తెలుస్తున్నది. వచ్చే ఏడాది జరుగునున్న
ప్రైవేటు దవాఖానలకు కేంద్రం వర్తింపు కొవిన్ ద్వారానే ఆర్డర్ చేయాలని వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 30: ప్రైవేటు దవాఖానలు ఒక నెలలో ఎన్ని కరోనా టీకాలను కొనుగోలు చేయవచ్చు అన్నదానిపై కేంద్రప్రభుత్వం ఒక ఫార్ములా
మూడేండ్ల క్రితం చెప్పినా అసంఘటిత కార్మికుల నమోదును పట్టించుకోలేదు జూలై 31లోగా పోర్టల్ ప్రారంభించాలి ఒకేదేశం.. ఒకే రేషన్కార్డు అమలుకు రాష్ర్టాలు, యూటీలకు ఇదే గడువు కరోనా ఉన్నంతకాలం పేదలకు ఉచిత రేషన్ ఇ�
ఓపెన్సోర్స్ సాఫ్ట్వేర్ను ఉచితంగా అందజేస్తాం: కేంద్రం న్యూఢిల్లీ, జూన్ 28: దేశంలో వ్యాక్సినేషన్ కోసం కేంద్రం తీసుకొచ్చిన కొవిన్ పోర్టల్పై దాదాపు 50కి పైగా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. వీటిలో కెనడా, �
కేంద్రం మరింత ఆర్థిక సహకారం అందించాలి కరోనాతో తీవ్రంగా నష్టపోయిన రాష్ర్టాలు వచ్చే రెండేండ్లలో మరింత పెరుగనున్న కష్టాలు రాష్ర్టాలకు కేంద్రం, ఆర్బీఐ బాసటగా నిలవాలి క్రెడిట్ రేటింగ్ సంస్థ ‘ఎస్ అండ్ ప
ముంబై,జూన్ 24: కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన సబ్సిడీ సవరణలతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.ఫేమ్ -2 (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్) ఈవీ పాలసీలో కింద మార్�
వారసత్వ కట్టడంగా రామప్పకు అర్హత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రుల వినతి కేంద్ర మంత్రి ప్రహ్లాద్తో సమావేశం విఖ్యాత కాకతీయ సామ్రాజ్య ప్రాభవానికి, వెయ్యేండ్ల తెలంగాణ నాగరికతా వైభవానికి ప్రతీక అయిన ర�
నేడు కేంద్ర కేబినెట్ భేటీ! | కేంద్ర మంత్రివర్గ సమావేశ బుధవారం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉదయం 11గంటలకు జరుగుతుందని ఓ అధికారి తెలిపారు.