కేజ్రీవాల్, కేంద్రం మధ్య మాటలయుద్ధం డిల్లీ సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్న కేంద్రం కొత్త స్ట్రెయిన్ వార్తలు అవాస్తమన్న సింగపూర్ అది భారత్ వేరియంటేనని వెల్లడి సింగపూర్లో కొత్త రకం కరోనా అంటూ కే�
ప్రస్తుత మార్కెట్ ధరల్లో తేడా లేదు ఇకముందూ రూ.1200కే బస్తా న్యూఢిల్లీ, మే 19: డీఏపీ ఎరువుల మీద రాయితీని కేంద్రప్రభుత్వం 140% పెంచింది. ప్రస్తుతం ఉన్న రూ.500 రాయితీని రూ.1200 చేసింది. అంటే కొత్తగా రూ.700 రాయితీని పెంచింద�
వాట్సాప్కు కేంద్రం నోటీసులున్యూఢిల్లీ: వాట్సాప్ ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద గోప్యతా విధానాన్ని (ప్రైవసీ పాలసీని) వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రప్రభుత్వం ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయ�
మంత్రి జగదీష్ రెడ్డి | కొవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్ సరఫరా అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: వచ్చే 15 రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరో 1.92 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 16 నుం�
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా విషయమై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. వ్యాక్సిన్ వేసుకోండి అని కేంద్రం ఫోన్ లలో వినిపిస్తున్న సందేశాన్ని ఎద్దేవా చేసింది. కాల్ చేసిన ప�
వ్యాక్సిన్ల విషయంలోనూ అదే తీరు కరోనా కష్టకాలంలో సహకారమెక్కడ? కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం లేక గ్లోబల్ టెండర్లకు వెళ్తున్న తెలంగాణ హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి �
నిపుణులతో చర్చించిన తర్వాతే వ్యాక్సినేషన్ విధానాన్ని రూపొందించాం మీ ప్రమేయంతో అనర్థాలు జరుగవచ్చు సుప్రీంకోర్టుకు కేంద్రం న్యూఢిల్లీ, మే 10: దేశంలో అమలవుతున్న కరోనా వ్యాక్సినేషన్ విధానాన్ని వైద్య నిప
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రికార్డు స్థాయిలో పతనమైంది. నెల రోజుల వ్యవధిలో సుమారు 45 శాతం తగ్గడం గమనార్హం. ఏప్రిల్ 5న అత్యధికంగా 43 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయగా.. మే 6కు వచ్చేస�
న్యూఢిల్లీ: ప్రతి రోజూ 700 టన్నుల ఆక్సిజన్ ఇవ్వండి.. అప్పుడు ఆక్సిజన్ కొరత వల్ల ఒక్కరు కూడా చనిపోకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన�
ముంబై ,మే 6:మరో బ్యాంకును ప్రయివేటుపరం చేయడానికి రంగం సిద్ధమైంది. కేంద్రసర్కారు బడ్జెట్ లో ప్రతిపాదించిన నిర్ణయాల అమలు దిశగా అడుగులు వేస్తున్నది. ఐడీబీఐ బ్యాంక్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, యాజమాన్
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్తోనే ఇప్పుడు దేశం అతలాకుతలమవుతోంది. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. కరోనా థర్డ్ వేవ్ తప్పదని హెచ్చరించింది. దానికి సిద్ధంగా ఉండాలని స్�
కేంద్రం ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించింది.. మీరూ గుర్తించండి ప్రత్యేక క్యాంపుల్లో వ్యాక్సినేషన్ ఇప్పించే ఏర్పాట్లు చేయాలి పాత్రికేయులకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వానికి