దేశంలో ఎంతమంది నివసిస్తున్నారు? వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాతినిధ్యం ఏమిటి? నిరుద్యోగులు, అనాథలు, వికలాంగులు, అక్షరాస్యత నిష్పత్తి , మొదలైన వివరాలు జనగణన (సెన్సెస్) ద్వారా తెలుస్తుంది. ప్రజలకు సంక్షే�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త కరోనా వ్యాక్సిన్ పాలసీ సోమవారం (జూన్ 21) నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్�
ఏడు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తుండటంతో అక్కడ విజయం సాధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నది. అందుకుగాను కేంద్ర మంత్రిమండలిలో మార్పులు చేపట్టి ఆయా రాష్ట్రాల నాయకులకు
మౌలాలిలో 21.51 ఎకరాల లీజుకు నోటిఫికేషన్ త్వరలో చిలుకలగూడలో 18 ఎకరాలకు కూడా ఇప్పుడేమంటారు రాష్ట్ర బీజేపీ నాయకుల్లారా! రాష్ట్ర ప్రభుత్వం భూములమ్ముతుంటే గగ్గోలు అదే పని కేంద్రం చేస్తుంటే నోరెత్తని నేతలు నిర�
పొడిగింపు| కరోనా పరిస్థితుల నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్, పర్మిట్లు, వాహన ఫిట్మెంట్ సర్టిఫికెట్ల గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలపాటు పొడిగింది. దేశంలో అనేక ప్రాంతాల్లో లాక్డ
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్కు ఇండియాలో ఉన్న చట్టపరమైన రక్షణను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. కొత్త ఐటీ నిబంధనలకు లోబడని కారణంగా కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కొత్త రూల
ఢిల్లీ, జూన్ 14:ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నల్లా నీరు అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం మేరకు కేంద్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్కు నిధుల మంజూరును 3,182.88 కోట్లకు పెంచిం�
దేశంలో తొలి మెట్రో రైల్ వ్యవస్థ ఎక్కువ భాగం భూగర్భంలో రూపుదాల్చటానికి కలకత్తాలో 17 కిలోమీటర్లకు 23 ఏండ్లు పట్టింది. ఆ స్థితి నుంచి నేడు భూ పైభాగంలో నాలుగైదేండ్లలో నిర్మించే స్థాయికి మన ఆర్థికవ్యవస్థ, టెక�
ఏ ప్రత్యామ్నాయం లేకపోతేనే కరెన్సీ ముద్రణ ప్రభుత్వానికి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సూచనలు న్యూఢిల్లీ, జూన్ 9: కరోనా సంక్షోభంతో మందకొడిగా వున్న ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపర్చేందుకు, రిజర్వుబ్యాంక్
జీడీపీని బలపరిచేది కరోనా టీకాల వేగమే: కేంద్రం న్యూఢిల్లీ, జూన్ 9: కరోనా మహమ్మారి దెబ్బకు బలహీనపడ్డ దేశ వృద్ధిరేటును బలపరిచేది వ్యాక్సినేషనేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్-19 టీకాల వేగం �
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కేంద్రం అందించే ఉచిత కరోనా వ్యాక్సిన్లకు కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. వీటి ప్రకారం ఇక నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జనాభా, �
బ్లాక్ ఫంగస్తో 103 మంది మృతి | ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి వరకు మొత్తం 103 మంది బ్లాక్ ఫంగస్తో మృతిచెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.