వెలిగొండ ప్రాజెక్టుపై పునరాలోచించుకోవాలి కేంద్రానికి తెలంగాణ లేఖ హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): అనుమతుల్లేని, ట్రిబ్యునల్ నుంచి ఎలాంటి కేటాయింపుల్లేని ప్రాజెక్టులకు నిధులు ఎలా సమకూరుస్తారంటూ �
విద్యుత్ నియంత్రణ సంస్థలకు కేంద్రం ఆదేశాలు 2023 డిసెంబర్ డెడ్లైన్.. గడువు పొడిగింపు లేదు న్యూఢిల్లీ, ఆగస్టు 26: పదిహేను శాతం కంటే ఎక్కువ విద్యుత్ వృథా జరిగే ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్�
పండగల వేళ జాగ్రత్త: కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 26: కరోనా విషయంలో రానున్న రెండు నెలలు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ విలేకరులతో మాట్లాడుతూ ‘దేశంలో కరోనా
ఆదానీ, అంబానీకే దోచిపెడుతున్నారు బీజేపీపై సీపీఐ నేత డాక్టర్ కే నారాయణ ఫైర్ హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంచభూతాలనూ అమ్మకానికి పెడుతుందా? అని సీపీఐ జాతీయ కార్యదర్శ�
కేంద్రం వృద్ధి అంతా ధరలు పెంచడంలోనే పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలే నిదర్శనం సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ ఎలా తగ్గింది? వంట గ్యాస్ సబ్సిడీ నగదు బదిలీ చేస్తం అన్నరు రూ.250 నుంచి చివరికి 40కి కోత కోశారు ఇప�
రోడ్లు, రైళ్లు, రైల్వే స్టేషన్లు, స్టేడియంలు, విమానాశ్రయాలు విక్రయిస్తాం రూ.6 లక్షల కోట్ల సమీకరణకు కేంద్రం ప్రణాళిక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన వచ్చే నాలుగేండ్లలో సర్కారీ సొత్తులు ప్ర�
న్యూఢిల్లీ, ఆగస్టు 20: బంగారు నగలపై హాల్మార్క్ తప్పనిసరిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సోమవారం ఆభరణాల వర్తకులు ఒకరోజు నిరసనలకు దిగనున్నారు. ఈ మేరకు శుక్రవారం అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేస
కేంద్రం, సీబీఐ నివేదికలు ఇవ్వకపోవడంపై అసంతృప్తి అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లో పార్టీలు వారి నేర చరిత్రను వెల్లడించాలి కీలక ఆదేశాలు జారీచేసిన సుప్రీంకోర్టు బీజేపీ, కాంగ్రెస్సహా 9 పార్టీలకు జరిమానా �
న్యూఢిల్లీ, ఆగస్టు 9: పెగాసస్ దుమారంపై కేంద్రం ఎట్టకేలకు నోరువిప్పింది. స్పైవేర్ కొనుగోలుపై రాజ్యసభ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఎన్ఎస్వో గ్రూప్తో తాము ఎలాంటి లావాదేవీలు జరుపలేదని, ఒప్పందం చేసుకోలే
తెలంగాణ నీటికోసం పోరాటం కేంద్రం వైఫల్యంతోనే అడ్డంకులు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, ఆగస్టు 6: కృష్ణా నదీ జలాల్లో చుక్కా వదులుకునేది లేదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశారు. కే�
చిక్కడపల్లి :కేంద్ర ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వడ్డెర యువజన సంఘం, చారిటబుల్ ట�
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఎన్పీఏకు కేటాయించిన భూములను పరిశీలించిన మంత్రి ఇబ్రహీంపట్నం : దేశ భద్రతకు రక్షణ రంగ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం హోంశాఖ సహాయమంత్రి నిత్
లోక్సభలో రిజిజు వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు 5: జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కేంద్రప్రభుత్వం పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్సభకు తెలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే ఎన�
Electric Vehicles : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రధాన అడుగు వేసింది. బ్యాటరీతో నడిచే వాహనాల రిజిస్ట్రేషన్లకు ఉచితంగా చేయనున్నట్లు ప్రకటించింది