మనసుంటే మార్గం ఉంటుంది | కేంద్రానికి మనసుంటే అసెంబ్లీ సీట్ల పెంపునకు మార్గం ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
దేశంలో రెండోస్థానంలో నిలిచిన తెలంగాణ 2020-21లో ఎఫ్సీఐ రికార్డు కోనుగోళ్లు రాజ్యసభలో ప్రకటించిన కేంద్రప్రభుత్వం హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్కు దీటుగా నిలు�
పార్లమెంటులో రాష్ట్రంపై బురద జల్లే ప్రశ్నలు! ఇదీ తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీల తీరు కేసీఆర్పై కక్షతో రాష్ట్ర ప్రయోజనాలు టార్గెట్ నచ్చే జవాబు వచ్చేందుకే లోక్సభలో ప్రశ్నలు కేంద్రం జవాబు పేరుతో ఇరు�
కేంద్ర శాఖల్లో ఉన్న ఖాళీలను రాజ్యసభలో వెల్లడించిన కేంద్రమంత్రి భర్తీచేయని పోస్టులు ఐదేండ్లలో రెట్టింపు న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2020 మార్చి 1 నాటికి 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన�
రైతు ఆత్మహత్యలు తగ్గిన రాష్ర్టాలలో తెలంగాణ ఫస్ట్ 2018తో పోలిస్తే మరుసటి ఏడు 409 తక్కువ మరణాలు లోక్సభలో వెల్లడించిన కేంద్రప్రభుత్వం రైతుబంధుదే కీలక పాత్ర: నిపుణులు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రైతు సం
కేంద్రాన్ని డిమాండ్ చేసిన బీసీ సంఘాల ప్రతినిధులు హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ సామాజిక వర్గానికి లేని క్రీమీలేయర్ను కేంద్రం బీసీలపై బలవంతంగా రుద్దిందని, దీన్ని వెంటనే రద్దుచేయాలని బీసీస
ఎంపీ బండి సంజయ్కు కేంద్రం జవాబు హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): వివిధ పథకాల కింద తెలంగాణకు ఇచ్చిన నిధులను రాష్ట్రప్రభుత్వం దుర్వినియోగం చేయలేదని కేంద్రం ప్రకటించింది. జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ (జ�
న్యూఢిల్లీ, జూలై 23: కరోనా కారణంగా ఈ ఏడాది నీట్ పరీక్షను గానీ, ఇతర ప్రవేశ పరీక్షలను గానీ రద్దు చేసే ఉద్దేశం లేదని కేంద్రప్రభుత్వం లోక్సభకు తెలిపింది. నీట్ పీజీ, యూజీ ఎంట్రన్స్ పరీక్షలను సెప్టెంబర్ 11, 12వ �
నిఘా, భద్రత సంస్థల మాజీ ఉద్యోగుల పెన్షన్ రూల్స్ సవరణలపై కేంద్రప్రభుత్వం న్యూఢిల్లీ, జూలై 22: నిఘా, భద్రత సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించి ‘సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పెన్షన్) �
కోల్కతా, జూలై 21: ‘పెగాసస్ గూఢచర్యం’పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ‘నిఘా రాజ్యం’గా మార్చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. తన ఫోన్ను కేంద్రం ట్య�
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర నైపుణ్యాభివృద్ధి కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా మెదక్ లోక్సభ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి నియమితులయ్యారు. ఈ కమిటీకి చైర్మన్గా కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్�
ప్రభుత్వంపై ఆరోపణలు ఊహాజనితం అవకతవకలకు ఆస్కారమే లేదు కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో ఈ-ఆక్షన్ నెలరోజుల పాటు విస్తృత ప్రచారం నిరాధార ఆరోపణలు చేసేవారిపై పరువు నష్టం దావా ప్రభుత్వం స్పష్టీకరణ హైదరాబాద్, జూలై 20 (�