న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రికార్డు స్థాయిలో పతనమైంది. నెల రోజుల వ్యవధిలో సుమారు 45 శాతం తగ్గడం గమనార్హం. ఏప్రిల్ 5న అత్యధికంగా 43 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయగా.. మే 6కు వచ్చేస�
న్యూఢిల్లీ: ప్రతి రోజూ 700 టన్నుల ఆక్సిజన్ ఇవ్వండి.. అప్పుడు ఆక్సిజన్ కొరత వల్ల ఒక్కరు కూడా చనిపోకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన�
ముంబై ,మే 6:మరో బ్యాంకును ప్రయివేటుపరం చేయడానికి రంగం సిద్ధమైంది. కేంద్రసర్కారు బడ్జెట్ లో ప్రతిపాదించిన నిర్ణయాల అమలు దిశగా అడుగులు వేస్తున్నది. ఐడీబీఐ బ్యాంక్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, యాజమాన్
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్తోనే ఇప్పుడు దేశం అతలాకుతలమవుతోంది. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. కరోనా థర్డ్ వేవ్ తప్పదని హెచ్చరించింది. దానికి సిద్ధంగా ఉండాలని స్�
కేంద్రం ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించింది.. మీరూ గుర్తించండి ప్రత్యేక క్యాంపుల్లో వ్యాక్సినేషన్ ఇప్పించే ఏర్పాట్లు చేయాలి పాత్రికేయులకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వానికి
వ్యాక్సిన్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం ఇతర రాష్ర్టాలతో పోల్చితే అతితక్కువ టీకాలు కొరతతో రాష్ట్రంలో నిలిచిపోయిన వ్యాక్సినేషన్ రెండో డోసు కోసం తిప్పలు పడుతున్న ప్రజలు హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగా�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శనివారం నుంచి మూడోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు. ఒకే వ్యాక్సిన్కు రెండు ధర�
పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటాం | టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను ఏపీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ను ద�
న్యూఢిల్లీ: ఇంట్లోనూ మాస్క్లు పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అనవసరంగా ఇళ్లలో నుంచి బయటకు వెళ్లకూడదని కూడా సలహా ఇచ్చింది. సోమవారం నీతి ఆయోగ్ సభ్య�
రిజర్వేషన్లు| బీజేపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారని.. వరంగల్ ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం రిజర�