వినోద్ కుమార్ | కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలు, సంస్థలలో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ఎంపిక ప్రక్రియలో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ క
ప్రధాని మోదీ ఆటలు ఇక్కడ సాగవుటీఆర్ఎస్ నాయకుడు తక్కెళ్లపల్లి రవీందర్రావునీలగిరి, జూలై 18: వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా ప్రతి ఎకరాకు సాగు నీరందించి వ్యవసాయాన్ని సీఎం కేస�
ఎంపీ రఘురామ | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ లేఖ రాశారు. మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇందులో ఆయన ప్రస్తావించారు.
కృష్ణా, గోదావరి బోర్డుల అధికార పరిధి ఖరారు రెండు రాష్ర్టాల్లోని 107 జలవనరులు బోర్డుల చేతికి చెరువులు, కాల్వలు, తూములు వాటి పరిధిలోకే విద్యుత్తు కేంద్రాలనూ స్వాధీనం చేసుకోనున్న కేంద్రం మిషన్ భగీరథ కూడా కే
జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థిక శాఖ గురువారం అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.75 వేల కోట్ల జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసింది. ఇందులో తెలంగ�
కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేయనున్న కేంద్రప్రభుత్వం హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం మధ�
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు 17% నుంచి 28 శాతానికి పెరుగుదల ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తింపు ఓబీసీ వర్గీకరణ కమిషన్ గడువు పొడిగింపు కోర్టుల్లో మౌలిక సదుపాయాలకు 9 వేల కో�
మాస్కుల్లేకుండా తిరగడం చాలా ప్రమాదకరం: ప్రధాని మోదీ జాగ్రత్తపడితే భవిష్యత్తు వేవ్లకూ అడ్డుకట్ట: కేంద్రం ఉత్తరాఖండ్లో ఈ ఏడాది కావడ్ యాత్ర రద్దు న్యూఢిల్లీ, జూలై 13: పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లలో ప్రజల�
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 6: కేంద్ర ప్రభుత్వంలో రెండు కోట్ల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కేంద్రాన్ని డి మాండ్ చేశారు. ఏడేండ్లుగా కేంద్రం ఉద్యోగ భర్తీలో నిర్లక్ష్యంగ
తెలంగాణకు కేంద్రం సహాయ నిరాకరణ కూలీతో బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం స్థలం ఇవ్వకున్నా సుచిత్ర స్కైవే నిర్మిస్తాం నిధులు, ప్రణాళిక ఉన్నా నాలుగేండ్లుగా జాప్యం ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆవేదన బ
ఆరేండ్ల కింద ఐటీ చట్టంలో సెక్షన్ 66ఏ రద్దు.. అయినా వేలాది కేసులు సుప్రీంకోర్టు విస్మయం వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు న్యూఢిల్లీ, జూలై 5: సమాచార సాంకేతికత(ఐటీ) చట్టంలోని సెక్షన్ ‘66ఏ’ను సుప్రీంకోర్టు 2
సింధియా, సోనోవాల్కు చోటు? న్యూఢిల్లీ, జూలై 1: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. ప్రధాని మోదీ ఒకటి రెండు రోజుల్లో విస్తరణ చేపట్టవచ్చని తెలుస్తున్నది. వచ్చే ఏడాది జరుగునున్న
ప్రైవేటు దవాఖానలకు కేంద్రం వర్తింపు కొవిన్ ద్వారానే ఆర్డర్ చేయాలని వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 30: ప్రైవేటు దవాఖానలు ఒక నెలలో ఎన్ని కరోనా టీకాలను కొనుగోలు చేయవచ్చు అన్నదానిపై కేంద్రప్రభుత్వం ఒక ఫార్ములా
మూడేండ్ల క్రితం చెప్పినా అసంఘటిత కార్మికుల నమోదును పట్టించుకోలేదు జూలై 31లోగా పోర్టల్ ప్రారంభించాలి ఒకేదేశం.. ఒకే రేషన్కార్డు అమలుకు రాష్ర్టాలు, యూటీలకు ఇదే గడువు కరోనా ఉన్నంతకాలం పేదలకు ఉచిత రేషన్ ఇ�