న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్తోనే ఇప్పుడు దేశం అతలాకుతలమవుతోంది. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. కరోనా థర్డ్ వేవ్ తప్పదని హెచ్చరించింది. దానికి సిద్ధంగా ఉండాలని స్�
కేంద్రం ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించింది.. మీరూ గుర్తించండి ప్రత్యేక క్యాంపుల్లో వ్యాక్సినేషన్ ఇప్పించే ఏర్పాట్లు చేయాలి పాత్రికేయులకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వానికి
వ్యాక్సిన్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం ఇతర రాష్ర్టాలతో పోల్చితే అతితక్కువ టీకాలు కొరతతో రాష్ట్రంలో నిలిచిపోయిన వ్యాక్సినేషన్ రెండో డోసు కోసం తిప్పలు పడుతున్న ప్రజలు హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగా�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శనివారం నుంచి మూడోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు. ఒకే వ్యాక్సిన్కు రెండు ధర�
పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటాం | టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను ఏపీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ను ద�
న్యూఢిల్లీ: ఇంట్లోనూ మాస్క్లు పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అనవసరంగా ఇళ్లలో నుంచి బయటకు వెళ్లకూడదని కూడా సలహా ఇచ్చింది. సోమవారం నీతి ఆయోగ్ సభ్య�
రిజర్వేషన్లు| బీజేపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారని.. వరంగల్ ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం రిజర�
జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కార పథకం.. వివాద్ సే విశ్వాస్ కింద చెల్లింపుల గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకున
టీకా సరఫరాలో కేంద్రం తీరు సరిగాలేదు మంత్రి హరీశ్రావు మండిపాటు సిద్దిపేట జోన్, ఏప్రిల్ 23: దేశమంతా కరోనా వైరస్తో ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం గుజరాత్పైనే ప్రేమ కురిపిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శ
లాక్డౌన్ ఆలోచన లేదు | రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచనేది తెలంగాణ ప్రభుత్వానికి లేదని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కేసులు విపరీతంగా పెరిగితే పరిస్థితులకు అనుగుణంగా ని