కొవిషీల్డ్ ధరలు వెల్లడించిన సీరమ్.. రాష్ర్టాలకు ధరల పెంపుపై విపక్షాల ఆగ్రహం కేంద్ర ప్రభుత్వానికి రూ.150కే డోసు ఇస్తున్నారంటూ వెల్లడి ఒప్పందం ముగియగానే రేటు పెంచుతామన్న సీరమ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ప్ర�
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఐబీ నిర్వహించే పరీక్షలు కూడా రద్దు అదే బాటలో పలు రాష్ర్టాల బోర్డులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో కరోనా కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. మరికొన్ని �
రాష్ర్టాలకు కేంద్రం సూచన న్యూఢిల్లీ: దేశంలో సరిపడా మెడికల్ ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని చెబుతూనే ఎంత కావాలో అంతే వాడాలని, వృథా చేయొద్దని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. కరోనా రోగులకు చికిత్సలో మెడికల్ �
త్వరలో ఖరారు చేయనున్న కేంద్రం న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రైవేటీకరించనున్న రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను నీతి ఆయోగ్ త్వరలో ఖరారు చేయను
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో వివిధ రాష్ట్రాలు లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యులు విధిస్తున్నాయి. వీటి కారణంగా మరోసారి ఆర్థిక సంక్షోభం ఏర్పడకూడదన్న ఉద్దేశంతో కేంద్రం మరో ఉద్
జాతీయ రహదారికి నెంబర్ కేటాయింపు | మహబూబ్నగర్ నుంచి కోస్గి, కొడంగల్, తాండూరు, చించోళి మీదుగా బాపూర్ వరకు ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మారుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సుమారు 145 కి.మీ. కొత్త జా�
ఫొటోను విడుదల చేసిన నక్సలైట్లు కొత్తగూడెం క్రైం: బీజాపూర్ ఎన్కౌంటర్ ఘటనలో తమకు బందీగా చిక్కిన జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ఫొటోను మావోయిస్టులు బుధవారం విడుదల చేశారు. సుక్మా జిల్లాలో ఓ పాత్రిక�
మావోయిస్టు దండకారణ్య | ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే తమ వద్ద బందీగా ఉన్న కోబ్రా కమెండో రాకేశ్వర్ సింగ్ను అప్పగిస్తామని మావోయిస్టు దండకారణ్య