పెట్రోల్, డీజిల్పై భారీగా ఎక్సైజ్ సుంకం పెంపు ఆరేండ్లలో కేంద్ర ఖజానాకు రూ.2,21,840 కోట్లు చమురు ధరలు తగ్గినా.. ఆ లాభం కేంద్రానికే న్యూఢిల్లీ, మార్చి 22: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలతో ఒకవైపు సామ�
న్యూఢిల్లీ: సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకునే సమయాన్ని పెంచాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ప్రభుత్వం. మరింత మెరుగైన ఫలితం కోసం ఇక నుంచీ ర�
రూ.20,398.61 కోట్లకు మించి ఇవ్వొద్దని ఆదేశంహైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఏపీలోని పోలవరం సాగునీటి ప్రాజెక్టుపై కేంద్రం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ప్రాజెక్టుకు రూ.20,398.61 కోట్లకు మించి ఇవ్వొదంటూ కేంద్ర జలవనర�
ఢిల్లీ మెట్రోకు కేంద్రానివే మెజారిటీ నిధులు హైదరాబాద్ మెట్రోకు పదిశాతమే రూ.1458 కోట్లకురూ.1200 కోట్లే విడుదల దశాబ్దాలుగా మిగతా రూ.258కోట్లు పెండింగ్లోనే.. కొత్తగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు వేల కోట్లు మంజూరు త�
త్వరలో కేంద్రం నుంచి మూలధన సాయం న్యూఢిల్లీ, మార్చి 12: రిజర్వ్ బ్యాంక్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) కింద ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాబోయే కొద్ది రోజుల్లో రూ.14,500
కేంద్ర ప్రభుత్వానిది ఆదినుంచీ అదే తీరుప్రగతికి ప్రతిబంధకం.. వెయిటేజీ తగ్గింపుగాడి తప్పిన రాష్ర్టాలకే ప్రయోజనంఆర్థికసంఘం సిఫారసులూ బేఖాతర్ కేంద్రం నుంచి వాటా రావడం లేదని.. తమ నుంచే కేంద్రానికి అధిక ని�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై కొందరు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, దూషణలు చేస్తున్న వారికి మిత్తితో సహా బదులిస్తామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థా�
తొమ్మిది నెలల్లో 40 శాతం పెరుగుదలన్యూఢిల్లీ, మార్చి 4: దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ఇవి 40 శాతం వృద్ధిచెంద�