త్వరలో ఖరారు చేయనున్న కేంద్రం న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రైవేటీకరించనున్న రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను నీతి ఆయోగ్ త్వరలో ఖరారు చేయను
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో వివిధ రాష్ట్రాలు లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యులు విధిస్తున్నాయి. వీటి కారణంగా మరోసారి ఆర్థిక సంక్షోభం ఏర్పడకూడదన్న ఉద్దేశంతో కేంద్రం మరో ఉద్
జాతీయ రహదారికి నెంబర్ కేటాయింపు | మహబూబ్నగర్ నుంచి కోస్గి, కొడంగల్, తాండూరు, చించోళి మీదుగా బాపూర్ వరకు ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మారుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సుమారు 145 కి.మీ. కొత్త జా�
ఫొటోను విడుదల చేసిన నక్సలైట్లు కొత్తగూడెం క్రైం: బీజాపూర్ ఎన్కౌంటర్ ఘటనలో తమకు బందీగా చిక్కిన జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ఫొటోను మావోయిస్టులు బుధవారం విడుదల చేశారు. సుక్మా జిల్లాలో ఓ పాత్రిక�
మావోయిస్టు దండకారణ్య | ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే తమ వద్ద బందీగా ఉన్న కోబ్రా కమెండో రాకేశ్వర్ సింగ్ను అప్పగిస్తామని మావోయిస్టు దండకారణ్య
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం తొలుత తగ్గించి.. ఆ వెంటనే పెంచేసింది. దీంతో ఇవ్వాళ కాకపోయినా సమీప భవిష్యత్తులో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాన్ని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. �
న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ను ఏప్రిల్ నెలలో ఆదివారాలు, పండుగ రోజుల్లోనూ కొనసాగించాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ప్రభుత్వం. గురువారం నుంచే మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన
జీఎస్టీ పరిహారం విడుదల న్యూఢిల్లీ, మార్చి 31: రాష్ర్టాలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిహారంగా కేంద్ర ప్రభుత్వం రూ.30వేల కోట్లను విడుదల చేసింది. మార్చి 27న విడుదలైన ఈ పరిహారం వివరాలను తాజాగా కేంద్ర ఆర్థిక మంత్
న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల వాడకంపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము వ్యాక్సిన్లు పంపిస్తూనే ఉంటామని, రెండో డోసు కోసం ఎవరూ దాచిపెట్