న్యూఢిల్లీ, అక్టోబర్ 19: దేశంలో కొవిడ్ టీకాల వినిమయం 100 కోట్ల డోసులకు చేరువైంది. ప్రధాని మోదీ ఈ ఏడాది జనవరి 16న కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 99 కోట
ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టం నివేదిక విడుదల చేసిన కేంద్ర వాణిజ్యశాఖ హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ఐటీ, ఐటీఈఎస్ రంగంలో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ను
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ శ్రీరాంపూర్ : సింగరేణి బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరిస్తూ వేలం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్,
వంట గ్యాస్పై రాష్ట్ర పన్ను రూ.291 ఉందని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా లేదంటే నువ్వు ఎన్నికల బరి నుంచి తప్పుకొంటావా? ఆర్థికమంత్రి హరీశ్రావు సవాల్ గ్యాస్బండపై రాష్ట్రపన్ను ఎక్కడుంది? సిలిండర్ పన్ను�
దేశంలో ఇలాంటి పరిస్థితులపై అనుమానాలు రోజుకో ఉత్తర్వు వెనుక కుట్రకోణం కనిపిస్తున్నది లాక్డౌన్ సమయంలోనూ ఇలాంటి పరిస్థితి రాలేదు తెలంగాణకు ఎలాంటి ఇబ్బందులు లేవు.. రావు కావాల్సినంత బొగ్గును సింగరేణి సర�
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: విమానయాన సంస్థలు ఈ నెల 18 నుంచి దేశీయ సర్వీసులను ఎలాంటి పరిమితి లేకుండా పూర్తిస్థాయి సామర్థ్యంతో నడుపవచ్చని కేంద్రం మంగళవారం ప్రకటించింది. కరోనాకు ముందు నడిపిన సర్వీసుల్లో 85 శాతాన
UGC | యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం అభ్యర్థులు పీహెచ్డీ పూర్తి చేసుండాలనే నిబందనను కేంద్ర ప్రభుత్వం సవరించింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఈ చట్టాన్ని 2018లో చేసింది.
బెదిరింపులకు దిగుతూ రాష్ర్టాలపై ఒత్తిడి విధిలేక మీటర్లు బిగిస్తున్న ఏపీ సర్కారు ఉచిత విద్యుత్తు ఉన్నచోట రైతుల చేతికి బిల్లులు హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగంలో సంస్కరణల విషయంల�
వరంగల్ చౌరస్తా : కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రాపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ జిల్లా నాయకులు సోమవారం వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్లో కేంద్ర ప
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: కేంద్రప్రభుత్వ విభాగాల్లో సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్లు, అదనపు కార్యదర్శులుగా నియమించడానికి యూపీఎస్సీ 31 మంది ప్రైవేటు రంగ నిపుణులను ఎంపిక చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన వి
90వ దశకం మొదట్లో మన దేశం విదేశీ చెల్లింపుల అసమతులనానికి గురైంది. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టాలంటే, అంతవరకున్న ఆర్థిక నమూనాను సమూలంగా మార్చాలని ప్రభుత్వం తలచింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆర్థికరంగాన