న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ బుధవారం సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించింది. మొత్తం 85 రైతు సంఘాలతో తాము సంప్ర�
రేపటినుంచి అమల్లోకి కొత్త నిబంధనలు ప్రయాణికుల భద్రతకు 5 లక్షల ఇన్సూరెన్స్ కేంద్రం వైఖరిపై వాహన సంఘాల ఆగ్రహం హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): వ్యక్తిగత వాహనాల్లో కూడా ప్రజా రవాణా సేవలు అం�
దేశ భద్రతకు ముప్పు అంటూ తన పాస్పోర్ట్ తనకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వెల్లడించారు.
కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి వేగాన్ని పెంచడానికి దేశంలోని వ్యాక్సిన్ తయారీ సంస్థలైన భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కేంద్రాన్ని నిధులు కోరాయి.
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ప్రకటించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉప�
అప్పుడే టీం ఇండియా నినాదం పనిచేస్తుంది సమాఖ్య స్ఫూర్తిని పాటిస్తూ రాష్ర్టాలకు మద్దతివ్వాలి కేంద్రం విధానాలు రాష్ర్టాలను అడ్డుకొనేలా ఉన్నాయి తెలంగాణకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు టైమ్స్ గ్రూప్ సద�
70% ఉద్యోగాలు స్థానికులకిస్తే రాయితీలు పంటలకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఫుడ్ మ్యాప్ ఆఫ్ తెలంగాణను సిద్ధంచేశాం 16 వేల ఎస్హెచ్జీలకు మైక్రో యూనిట్లు పారిశ్రామీకరణకు కేంద్రం ప్రోత్సాహం ఏది? రాష్ర
తుక్కు పాలసీపై జెఫరీస్ అంచనా ముంబై, మార్చి 22: పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తుక్కు (స్క్రాప్) పాలసీని ప్రవేశపెట్టింది. దీని ఉద్దేశం, లక
పెట్రోల్, డీజిల్పై భారీగా ఎక్సైజ్ సుంకం పెంపు ఆరేండ్లలో కేంద్ర ఖజానాకు రూ.2,21,840 కోట్లు చమురు ధరలు తగ్గినా.. ఆ లాభం కేంద్రానికే న్యూఢిల్లీ, మార్చి 22: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలతో ఒకవైపు సామ�
న్యూఢిల్లీ: సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకునే సమయాన్ని పెంచాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ప్రభుత్వం. మరింత మెరుగైన ఫలితం కోసం ఇక నుంచీ ర�
రూ.20,398.61 కోట్లకు మించి ఇవ్వొద్దని ఆదేశంహైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఏపీలోని పోలవరం సాగునీటి ప్రాజెక్టుపై కేంద్రం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ప్రాజెక్టుకు రూ.20,398.61 కోట్లకు మించి ఇవ్వొదంటూ కేంద్ర జలవనర�
ఢిల్లీ మెట్రోకు కేంద్రానివే మెజారిటీ నిధులు హైదరాబాద్ మెట్రోకు పదిశాతమే రూ.1458 కోట్లకురూ.1200 కోట్లే విడుదల దశాబ్దాలుగా మిగతా రూ.258కోట్లు పెండింగ్లోనే.. కొత్తగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు వేల కోట్లు మంజూరు త�
త్వరలో కేంద్రం నుంచి మూలధన సాయం న్యూఢిల్లీ, మార్చి 12: రిజర్వ్ బ్యాంక్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) కింద ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాబోయే కొద్ది రోజుల్లో రూ.14,500
కేంద్ర ప్రభుత్వానిది ఆదినుంచీ అదే తీరుప్రగతికి ప్రతిబంధకం.. వెయిటేజీ తగ్గింపుగాడి తప్పిన రాష్ర్టాలకే ప్రయోజనంఆర్థికసంఘం సిఫారసులూ బేఖాతర్ కేంద్రం నుంచి వాటా రావడం లేదని.. తమ నుంచే కేంద్రానికి అధిక ని�