ధాన్యం సేకరించాల్సింది కేంద్రం
మరి బండి నిలదీస్తున్నది ఎవరిని?
కేంద్రం నుంచి ప్రకటన ఇప్పించవచ్చుగా?
రైతుల్ని బజార్లో పడేసేందుకు కుట్ర
రైతుతో రాజకీయ గందరగోళ పన్నాగం
పసుపుబోర్డు మాదిరే కుట్ర రాజకీయం
పంట చేతికొచ్చాక కొనకుంటే పరిస్థితేంటి?
రైతన్నను బలిపీఠంపైకి ఎక్కించి అయినా సరే తాము అధికార పీఠంపైకి ఎక్కాలి. ఇది ఎత్తుగడ. రైతన్నలారా జర భద్రం.. ఈ రాజకీయ మాయలో పడకండి.. జీవితాలు ఆగం చేసుకోకండి అని రాష్ట్ర ప్రభుత్వం సలహా ఇస్తున్నది. రైతు పట్ల బీజేపీకి ఎంత బాధ్యత ఉందో.. ఏడాది కాలంగా ఢిల్లీ రోడ్లపై ధర్నాలు చేస్తున్న రైతన్నను చూస్తే తెల్వడం లేదా అని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది.