ఆరుగాలం శ్రమించి సాగుచేసిన రైతులకు ఆ పంట ను అమ్ముకునేదాకా కష్టాలు తప్పడం లేదు. మొ న్నటిదాకా ఓ వైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన వడ్లు తడిసి ఆగమైన అన్నదాతకు ఇప్పుడు కొనుగోళ్లూ పెద్ద సమస్యగా మారింది.
రైతులకు విత్తనాల కొరత సమస్య మరింత పెరుగుతున్నది. ఇప్పటికే జనుము, జీలుగు, పత్తి విత్తనాల కోసం నానా తంటాలు పడుతున్న రైతులకు కొత్తగా వడ్ల విత్తనాల కొరత కూడా ఇబ్బంది పెడుతున్నది.
యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేందుకు కేంద్రప్రభుత్వం నిరాకరిస్తుండటంతో ఇందుకు పరిష్కార మార్గాలపై వ్యవసాయ అధికారులు దృష్టిపెట్టారు. నూక శాతం వచ్చే వరి రకాలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ నే�
కేంద్రం అసమర్థతను దేశానికి చాటుతం నిప్పులు చెరిగిన రాష్ట్ర మంత్రులు సీఎం కేసీఆర్తో చర్చించి భవిష్యత్తుకార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ వానకాలం సీజ
పచ్చని తెలంగాణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిచ్చు రేపుతున్నది. వరి పంట వేయొద్దని తెలంగాణ రైతులను ఎవుసానికి దూరం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో అన్నదాతలతో రాజకీయం చేయొద్దని ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్న�
రాజ్యాంగం ఫెడరల్గా, వాస్తవ పరిపాలన కేంద్రీకృతంగా ఉండటం వల్ల కలిగే అనర్థాలు ఏమిటో తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ విషయమై తలెత్తిన సమస్య మరొకసారి ఎత్తి చూపుతున్నది. ఫెడరలిజం కేవలం రాజకీయ సంబంధమైనది కాదు. పంటల
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆత్మబంధువుగా అడుగడుగునా ఆదుకుంటున్నారు. పుష్కలంగా సాగునీరు, నిరంతర కరెంటు, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పల్లెపల్లెనా
‘మా వడ్లు కొంటరా? కొనరా?’- మహా ధర్నా వేదికగా గురువారం మోదీ సర్కార్కు ముఖ్యమంత్రి వేసిన ప్రశ్న చరిత్రాత్మకమైనది. ఇది వడ్ల కొనుగోలు కోసం తెలంగాణ రైతు వేస్తున్న ప్రశ్న మాత్రమే కాదు. మోదీ సర్కారు వైఫల్యాలపై, �
కేంద్రం కాదంటున్నా, మన రాష్ట్రం 6,600 పై చిలుకు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నది. ఆ కేంద్రాలకు వెళ్ళి, రాష్ట్రమే కొనుగోలు చేయాలంటూబీజేపీ నేతలు ధర్నాలు, ఆందోళనలు చేయడం విడ్డూరం!! దేశంలో ఓ విచిత్ర పర
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం ద్వంద్వ వైఖరి పంజాబ్లో వంద శాతం ధాన్యం సేకరణ ఏటా కోటిన్నర టన్నుల ధాన్యం కొనుగోలు తెలంగాణలో మాత్రం ఒక సీజన్కు గండి మన దగ్గర కొనేందుకు సవాలక్ష కొర్రీలు కేంద్రం తీరుపై నిపుణుల
తెలంగాణ వడ్లు కొంటరా? కొనరా రేపు అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్లకు లేఖలు ధర్నాల ఏర్పాట్లలో నేతలు తలమునకలు నిరసన సెగలు ఢిల్లీకి తాకేలా కార్యాచరణ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి
ఓటు పెట్టెకు కన్నం.. ఇదీ బండి సంజయ్ బండారం రైతులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే కుట్ర ధాన్యం సేకరించాల్సింది కేంద్రంమరి బండి నిలదీస్తున్నది ఎవరిని?కేంద్రం నుంచి ప్రకటన ఇప్పించవచ్చుగా?రైతుల్ని బ�
వడ్లను కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా.. నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 40 రోజుల్లో నాలుగు సార్లు తెలంగాణకు కేంద్రం లేఖలు రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి వడ్లు కొనాలంటూ క�