యాసంగిలో రైతులు వరి వేయొద్దు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనే పరిస్థితి లేదు ఈ సీజన్కే కాదు.. వచ్చే సీజన్లకూ ఇంతే బహిరంగ మార్కెట్లో అమ్ముకొంటే మీ ఇష్టం డబ్బులొచ్చే ఇతర పంటలు వేస్తేనే మేలు వానకాలంలో వరి పంట�
నాడు నట్టేట ముంచినోళ్లతో జాగ్రత్త మీడియాతో మంత్రి జీ జగదీశ్రెడ్డి సూర్యాపేట, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలపాటు వ్యవసాయాన్ని నట్టేట ముంచిన క్షుద్ర రాజకీయ శక్తుల ఉచ్చులో రైతులు పడొద్దని విద్యుత్తు
సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపినా మారలేదు ధాన్యం కొనుగోళ్లపై మంత్రి హరీశ్రావు ఆవేదన ఇతర పంటల వైపు దృష్టి సారించాలని సూచన చిన్నకోడూరు, నవంబర్ 6: వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరి�
సస్యశ్యామలమైన తెలంగాణ హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కృషితో కేవలం ఏడేండ్ల కాలంలోనే తెలంగాణ సస్యశ్యామలమైంది. ఒక్క ఎకరం పొలం పారినా చాలు అనుకునే స్థాయి నుంచి కోటి ఎకరాల అదనపు మాగాణం
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలని ఆశావాదులు ప్రబోధిస్తారు. కానీ, విస్తృతంగా అందివచ్చిన అపార అవకాశాలే సంక్షోభాలకు దారితీస్తే?! ఇప్పుడు వరి పంట విషయంలో తెలంగాణ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నది. ఆహార
ధాన్యంపై లెక్కలు తీస్తున్న వ్యవసాయశాఖ సర్వే చేయాలని ఏఈవోలకు ఆదేశం సన్నాలు, దొడ్డురకం వివరాలూ సేకరణ కొనుగోళ్లపై ముందస్తు అంచనాలు సిద్ధం! హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో ఏటా �
‘ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు’ ఉంది ఇకపై దొడ్డు వడ్లు కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రైతాంగానికి అశనిపాతంగా మారింది. 60 ఏండ్ల అన్యాయాలకు వ్యతిరేకంగా 14 ఏండ్లు క�