పండుగల సమయంలోనే తెలంగాణ ఈగల్ టీం డ్రగ్స్పై దా డుల చేస్తున్నదని, మిగ తా సమయంలో పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. ఈగల్ టీం దాడులపై అనుమానాలు ఉన్నాయని శనివారం ప్రకటనలో పేర్కొన్న�
పాలమూరు ఎత్తిపోతల పథకం, గోదావరి, కృష్ణా బేసిన్ల నీళ్ల వాటాపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీ
MLA Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎల్లప్పుడూ బీజేజీ సైనికుడినేనని చెప్పిన ఆయన.. పార్టీ పెద్దలు కోరితే తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్న�
బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య వర్గపోరు నడుస్తుందన్నది బహిరంగ రహస్యమే. ఎన్నికలైనా, ఏ సమావేశం జరిగినా హుజూరాబాద్ అసెంబ్లీ నియోకజవర్గంలో వర్గ విభేదాలు రచ్చకెక్కడం చూస్తున్నదే.
బీజేపీలో వర్గపోరు తారస్థాయికి చేరుతున్నది. ఆధిపత్య పోరుతో తాము ఓటమి పాలయ్యానని ఆ పార్టీ బలపరిచిన తుమ్మనపల్లి సర్పంచ్ అభ్యర్థి బేతి సులోచన భర్త తిరుపతిరెడ్డి సోషల్ మీడియా వేదిక ఆవేదన వ్యక్తం చేయడం తీ�
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. రెండు దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో మరోసారి గులాబీ విజయఢంకా మోగించింది. మొత్తంగా నియోజకవర్గంలోని ఐదు మండలాలు తంగళ్లపల్లి, ము�
తొలి విడత పంచాయతీ పోరులోనే కమలం వాడిపోయింది. ఇతరులు గెలిచిన స్థానాల్లో సగం కూడా గెలువలేక చతికిలపడటంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల-గుంపుల వద్ద నిర్మించిన చెక్ డ్యాం కూల్చివేత ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మంగళవారం లేఖ రాశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో జూనియర్, సీనియర్ జట్ల ఎంపికలో జరుగుతున్న అవినీతి వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆలస్యంగా స్పందించడం శోచనీయమని తెలంగాణ డిస్ట్రిక్ క్రి�
తానొకటి తలిస్తే... దైవమొకటి తలచినట్టు ఉంది గోదావరిఖనిలో ప్రస్తుత పరిస్థితి. కూల్చివేతల వ్యవహారం బెడిసి కొట్టడంతో ఓ వర్గం నాయకులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇళ్ల కూల్చివేతలతో ఇంతకాలం ఓపిక పట్టిన ప్ర�
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు తథ్యం అని రూఢీ అయింది. ఇటు సెఫాలజిస్టులు, రాజకీయ పరిశీలకులు అదే సత్యమని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో వాతావరణం కూడా అదే తేటతెల్లం చేస్తున్నది. ఈ దశలో ‘ఇక ఎం�
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి బీజేపీ నేత బండి సంజయ్పై మాల్ప్రాక్టీస్ చట్టం కింద నమోదు చేసిన కేసుకు చట్టబద్ధత ఏమిటో చెప్పాలని హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించింది.
ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తేనే అభివృద్ధి సాధ్యమవు తుందని, నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గితే ప్రజా సంక్షేమం పక్కదారి పడుతదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.