Minister KTR | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పేపర్ లీకేజీ వ్యవహారంపై తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మం�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సీఆర్పీసీ 91 కింద సిట్ శనివారం రెండోసారి నోటీసు జారీచేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్యాలయం లో సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నది.
KTR | రంగారెడ్డి : బీజేపీ నిరుద్యోగ మార్చ్పై రాష్ట్ర మంత్రి కేటీఆర్( Minister KTR ) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగ మార్చ్ చేయాల్సింది తెలంగాణలో కాదు.. ఢిల్లీలో మోదీ( Modi ) ఇంటి ముందు చేయాలని రాష్ట్ర బీజేపీ నే�
Minister Jagadish Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో బీజేపీ నేతలు( BJP Leaders ) శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోతారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి( Minister Jagadish Reddy ) పేర్కొన్నారు. ఎన్ని దీక్షలు చేసినా బీజేపీ నేతలకు ఉద్�
టీఎస్పీఎస్సీ (TSPSC) కేసులో విచారణ ముమ్మరంగా సాగుతున్నది. పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (BJP chief Bandi sanjay) సిట్ (SIT) మారోసారి నోటీసులు (Notice) జారీ చేసింది.
‘ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదని’ ఓ తెలంగాణ సామెత. కానీ, ఎవుసం చేయడమనేది ఓ సాహసం. అట్లా అని రైతన్న అసొంటి సాహసం జేయనని మొండికేస్తే ఈ రాజ్యానికి తిండి పెట్టేదెవరు? అందుకే ఎవుసం కత్తి మీది సాము�
ఇందిరాపార్క్ వద్ద కాదని, దమ్ముంటే మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని బండి సంజయ్కు రెడ్కో చైర్మ న్ సతీశ్రెడ్డి సవాల్ విసిరారు. నిరుద్యోగ మహాధర్నా పేరుతో శనివారం చేపట్టే ధర్నాను రాజకీయ డ్రామా గా అభివర్ణి
Satish Reddy | హైదరాబాద్ : నిరుద్యోగ మహాధర్నా పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) రేపు చేపట్టబోతున్న మహాధర్నా ఓ పొలిటికల్ స్టంట్( Political Stunt ) మాత్రమే అని రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి( Y Satish Reddy ) పేర్కొన
Bandi Sanjay | ‘గ్రూప్ వన్ పేపర్ లీకేజీపై మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో ఏయే గ్రామాల్లో ఎంత మంది మెయిన్స్కు అర్హత సాధించారో జాబితా ఉన్నది’ అంటూ గప్పాలు కొట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బ�
Minister KTR | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. ఇద్దరూ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు, ప్రభుత్వానికి తేడా తెలియని అజ్ఞానులు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శా�
బీజేపీ నాయకులు భావిస్తున్నట్టుగా తెలంగాణలో బీజేపీ నిజంగానే బలపడుతున్నదా? మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన ఏవీఎన్రెడ్డి విజయం సాధించిన నేపథ్యంలో ఇల�
Minister Niranjan Reddy | కేంద్రం నుంచి ఏకాణ తేవడం చేతగాని బండి సంజయ్.. రైతుల పంట నష్టంపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. అకాల వర్షాలకు పంటనష్టంపై ముఖ్యమంత్రి కేసీఆ
Minister Koppula Eshwar | ప్రకృతి ప్రకోపంతో పంట నష్టపోయిన రైతులకు మేలు చేసేందుకు ఎకరానికి రూ.10వేల పరిహారాన్ని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కొ�