దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ‘క్లీన్చిట్' ఇవ్వడం తెలంగాణ ప్రజల తీర్పును కాలరాయడమేనని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి మండిపడ్డారు.
Bandi Sanjay | కడియం శ్రీహరి, దానం నాగేందర్ లపై అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేయడం దారుణమని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చ
తెలంగాణలో అధికారం కోసం జెండాలు, ఎజెండాలను పకనపెట్టి అధికార పీఠం కోసం ఎంతలా దిగజారవచ్చో కాంగ్రెస్, బీజేపీ నేడు నిరూపించాయని, కాంగ్రెస్ పదేపదే చెప్తున్న మార్పు అంటే బీజేపీతో జతకట్టడమేనా? అని బీఆర్ఎస్
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడే అయింది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో బీఆర్ఎస్ విజయభేరి మోగించింది. వరుసగా మూడోసారి కైవసం చేసుకొని, హ్యాట్రిక్ సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉరిశాలగ
భివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పేరిట కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్లో గురువారం నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్రావు బీజేపీ నాయకులతో కుమ్ముకై డివిజన్ల టికెట్లను అమ్ముకున్నారని కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ బండి శ్రీలత చంద్రశే�
తానను కార్పొరేటర్గా గెలిపిస్తే తన డివిజన్ 58లో ఆడపిల్ల పుడితే రూ.10 వేలు, ఆడ పిల్లల పెళ్లిలకు రూ.25,116, అదే విధంగా మగపిల్లవాడు పుడితే రూ.5 వేలు అందిస్తానని మాజీ మేయర్ రవీందర్సింగ్ తెలిపారు. స్థానిక ఓ ప్రైవే�