హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో జూనియర్, సీనియర్ జట్ల ఎంపికలో జరుగుతున్న అవినీతి వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆలస్యంగా స్పందించడం శోచనీయమని తెలంగాణ డిస్ట్రిక్ క్రి�
తానొకటి తలిస్తే... దైవమొకటి తలచినట్టు ఉంది గోదావరిఖనిలో ప్రస్తుత పరిస్థితి. కూల్చివేతల వ్యవహారం బెడిసి కొట్టడంతో ఓ వర్గం నాయకులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇళ్ల కూల్చివేతలతో ఇంతకాలం ఓపిక పట్టిన ప్ర�
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు తథ్యం అని రూఢీ అయింది. ఇటు సెఫాలజిస్టులు, రాజకీయ పరిశీలకులు అదే సత్యమని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో వాతావరణం కూడా అదే తేటతెల్లం చేస్తున్నది. ఈ దశలో ‘ఇక ఎం�
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి బీజేపీ నేత బండి సంజయ్పై మాల్ప్రాక్టీస్ చట్టం కింద నమోదు చేసిన కేసుకు చట్టబద్ధత ఏమిటో చెప్పాలని హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించింది.
ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తేనే అభివృద్ధి సాధ్యమవు తుందని, నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గితే ప్రజా సంక్షేమం పక్కదారి పడుతదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
ముస్లిం బీసీ రిజర్వేషన్లను అమలు చేయరాదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించడం హేయమని, రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ ముస్లిం బీసీ దూదేకుల సంఘం మండిపడింది. తక్షణం కేంద్ర మంత్రి క్షమాపణలను చెప్పాలని డి
Harish Rao | కాంగ్రెస్, బీజేపీలు బీసీలపై కపటి ప్రేమ కురిపిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. రిజర్వేషన్ల పెంపు పై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మ
KTR | కేంద్రమంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్తో పాటు పలు మీడియా సంస్థలు, సోషల్మీడియా ప్లాట్ఫామ్లపై హైదరాబాద్ సిటి సివిల్ కోర్టులో పి
Bala Krishna | తెలుగు సినీ పరిశ్రమలో అరుదైన ఘనతను సాధించిన నటుడు నందమూరి బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్.. యూకే నుంచి ప్రత్యేక సన్మానం లభించింది. 50 ఏళ్లకు పైగా హీరోగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సినీ, రాజకీ�
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాలలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నర్మాలలో వరద బాధితులను పరామర్శించి వస్తుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుర
ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలు పెట్టాలని, మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.
కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ మంగళవారం పర్యటించనున్నారు. కాగా తెలంగాణ చౌక్ లో వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను సోమవారం దగ్ధం �