KTR | బాలికపై లైంగిక దాడికి పాల్పడి పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్పై నిష్పక్షపాతంగా విచారణ జరుగాలంటే.. తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెస�
Bandi Sanjay | రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు అనేది నానుడి. తాజాగా ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ విషయంలో నిరూపితమైంది. కొడుకు ‘కళలు’.. బండి రాజకీయ భవిష్యత్తుకు బీటలు వేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా�
తనయుడిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో వెంటనే బండి సంజ య్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ యూఎస్ఏ ప్రతినిధి శ్రీధర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆ
బండి సంజయ్ని కేంద్ర కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు. బాధితురాలికి న్యాయం జరగాలంటే ఆ�
రాజన్న సిరిసిల్ల, మే 17 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో ఇరుక్కున్న కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నరించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది.
BRS USA : 'పోక్సో' కేసులో నిందితుడు బండి భగీరథ్(Bandi Bageerath)ను ఎనిమిది రోజులు దాచి పెట్టిన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) రాజీనామా చేయాలని BRS USA నాయకుడు శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
KTR | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఎల్బీనగర్లో నిర్వహించిన ‘నా బూత్- నా భవిష్యత్తు’
Bandi Sai Bhageerath | నా కొడుకు అరెస్ట్ కాలేదు.. లొంగిపోయాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటుంటే.. సాయి భగీరథ్ను తామే అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు.
CPI Narayana | పోక్సో కేసు నిందితుడైన బండి సాయి భగీరథ్ను తాము అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు.. నేనే పోలీస్ స్టేషన్కు పంపించానని బండి సంజయ్ అంటున్నాడు. దీంతో పోలీస్ వ్యవస్థ ప్రశ్నార్థకమైందని సీపీఐ నేత నార�
Justice Madhavi Devi | బండి సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ టీ.మాధవీదేవిపై సోషల్మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని న్యాయవాది పప్పు నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖలు రాశారు.
Bandi Sanjay | కేంద్ర మంత్రివర్గం లో, బీజేపీలో భారీగా మార్పులు, చేర్పుల దిశగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తున్న ది. ప్రధాని మోదీ నేతృత్వంలోని 3.0 పాలన జూన్తో రెండేండ్లు పూర్తి చేసుకోనున్నది.