తరచూ ఎక్కడికి వెళ్ళిన జైశ్రీరామ్.. జైశ్రీరామ్.. అని నినదించే కేంద్రమంత్రి బండి సంజయ్ అదే నినాదస్ఫూర్తితో కేంద్రం ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావలసిన యూరియా తీసుకువచ్చి రైతులకు ఎందుకు మేలు చేయడం లేదని ర
Bandi Sanjay | సైబర్ మోసగాళ్ల నుంచి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఆ సొమ్మును బాధితులకు రీఫండ్ చేసేలా నిబంధనలను సులభతరం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్�
‘కాళేశ్వరం కుంగుబాటు వెనుక కుట్రకోణం దాగి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ను బద్నాం చేసేందుకు అసాంఘిక శక్తులు మేడిగడ్డ పిల్లర్లను బాంబులతో పేల్చివేశాయి’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎ�
RS Praveen Kumar | తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని ఆర్ఎస్పీ ఆరో�
కేంద్ర మంత్రి బండి సంజయ్కి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మంగళవారం లీగల్ నోటీస్ పంపారు. ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో సంజ య్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమై
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్.. రేవంత్, చంద్రబాబు, బీజేపీ కలిసి వండివార్చిన పొలిటికల్ కమిషన్ నివేదిక అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించా�
‘బాధ్యాతయుతమైన కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిల్లరగా, దిగజారి మాట్లాడటం కాదు.. దమ్ముంటే ఆరోపణల్లో ఒక్క శాతం నిజమున్నా నిరూపించాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ
మార్పు పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆదినుంచే తెలంగాణ అస్తిత్వంపై దాడి కొనసాగిస్తున్నది. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు మొదలు అనేక నిర్ణయాలు మళ్లీ సమైక్య పాలనను తలపిస్తున్నాయి.
ఉత్తర తెలంగాణలో బీడీకార్మికుల కోసం 2012లో యూపీఏ సర్కార్ బీడీ కార్మిక దవాఖాన (Beedi Workers Hospital)ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 2012 సెప్టెంబర్లో హాస్పిటల్కు అప్పటి కేంద్ర మంత్రి మల్లికార్జున ఖార్గే శంఖుస్థాపన చేశారు
హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్తో కలిసి పనిచేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హుస్నాబాద్కు నవోదయ, సైనిక్ స్కూల్ మంజూరుకు �