ప్రధానమంత్రి నరేంద్రమోదీ 3.0 పాలన ఈ ఏడాది జూన్తో రెండేండ్లు పూర్తి చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో, భారతీయ జనతా పార్టీలో భారీగా మార్పులు చేర్పులు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
RS Praveen kumar | పోక్సో కేసులో కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ను కాపాడేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్�
MLA Rakesh Reddy | బండి సంజయ్కు, బీజేపీకి సాయి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించిన సంఘటనతో ఎలాంటి సంబంధం లేదు. భగీరథ్, బాధితురాలు ఇద్దరూ బావ మరదలు లాగా ఉండేవారంటూ ఓ ఇంటర్వ్యూలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చెప్పు�
Bandi Sanjay | ఓ వైపు సాయి భగీరథ్ను మేమే అరెస్ట్ చేశామని పోలీసులు అంటుంటే.. మరోవైపు తానే పోలీసులకు అప్పగించానని బండి సంజయ్ చెప్పుకొస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఈ కేసులో తనను తాను సమర్థించుకున
సమాజం పురోగతికి నిజమైన కొలమానం మహిళలకు, ముఖ్యంగా బాలికలకు లభించే భద్రత, గౌరవం, న్యాయంలోనే ఉంటుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన మన రాష్ర్టానికి చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదు కా
MP Mallu Ravi | పోక్సో కేసు ఘటనకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రజాసంఘాలు, విద్యార్థులతోపాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ తెరపైకి వస్తున్న విషయం తెలిసిం�
చట్టం ముందు అందరూ సమానమే అనే మాటను మనం తరచుగా వింటుంటాం. కానీ కొందరు ఎక్కువ సమానమనే వ్యంగ్యోక్తి కూడా ఉన్నది. చట్టాన్ని తమ చుట్టంలా వాడుకునే వారినుద్దేశించి ఈ వ్యంగ్యోక్తి. మన రాష్ర్టానికి చెందిన కేంద్ర �
బాలికకు న్యాయం చేయాలని, పోక్సో కేసులో తొమ్మిదిరోజులుగా కొడుకు భగీరథ్ను కాపాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ను కేబినేట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ దండు డిమాండ్ చేసింది. సోమవారం కరీంనగర్, రాజన్న �
బీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ నాయకులు గూండాగిరి చేశారు. బాలికకు న్యాయం చేయాలని, సంజయ్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో శాంతియుతంగా నిరసన చేస్తుండగా, దౌర్జన్యం చేశారు. దీంతో నేతన్న చౌరస్తా�
బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్�
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్పై నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే బండి సంజయ్ను తక్షణమే కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. సోమవారం మానకొ