గతంలో నేరుగా సేకరించిన ఎఫ్సీఐ మిల్ లెవీ ద్వారా మిల్లర్లతో కలిసి సేకరణ ఇప్పుడు కొనుగోళ్ల బాధ్యత నుంచి దూరం రా, బాయిల్డ్ పద్ధతి తీసుకొచ్చిందే కేంద్రం పాత విధానానికి పెరుగుతున్న డిమాండ్లు 2014కు ముందు.. రా�
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆత్మబంధువుగా అడుగడుగునా ఆదుకుంటున్నారు. పుష్కలంగా సాగునీరు, నిరంతర కరెంటు, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పల్లెపల్లెనా
ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలు నిర్వీర్యం కావడం ఆందోళన కలిగిస్తున్నది. వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో చర్చకు పెట్టకుండా రద్దుచేయడం ఇందుకు తాజా ఉ�
వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. రైతులే కేంద్ర బింధువుగా అనేక పథకాలకు రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే రైతు సంక్షేమ రాష్ట్రంగా నిలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే 1874లో �
2022-23 ఆర్థిక సంవత్సరానికి భారం అంచనా 2021-22లో 10,624 కోట్ల లోటు ఉండొచ్చు ఏఆర్ఆర్లో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వెల్లడి కేంద్రం సెస్లు, బొగ్గు రవాణా చార్జీల పెంపే కారణం టారిఫ్ ప్రతిపాదనలు పంపాలని ఈఆర్సీ ఆదేశ�
కేంద్రం తప్పులు దాచి రాష్ట్రంపై నిందలు యాసంగి బియ్యం కొనకపోగా.. సాకులు అర్థం లేని ఆరోపణలు.. అసలు నిజాలివీ! హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ మొదలైంది. ఈ సీజన్లో కేంద్రం ఎంత బియ్యం కొంటుంద�
కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదన వీటిలో 670 మెయిన్, 326 మినీ కేంద్రాలు 2008-09 తరువాత ఒక్కటీ ఇవ్వని కేంద్రం హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మరో 996 అంగన్వాడీ కేంద్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం
ఆగ్రా: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ అజిజ్ ఖురేషి తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మ
ఏడాది కాలంగా ఢిల్లీని చుట్టుముట్టిన అన్నదాతల అలుపెరుగని ఉద్యమానికి జడిసి వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. కానీ, రైతు ఉద్యమకారులు ఒక్క వ్యవసాయ చట్టాలే కాదు, ప్రతిపాదించిన విద్యుత్ చట్ట�
ఎంపీ రంజిత్రెడ్డి | అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను, అంకురాలను దేశంలో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని చేవెళ్ల లోకసభ ఎంపీ డాక్టర్ గ�
యాసంగి పంటపై తెగేసి చెప్పిన కేంద్రం ఢిల్లీలో పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం చర్చలు వరిని వద్దంటలేమంటూనే పంట మార్పిడి తప్పనిసరి అని వింత వాదన ‘ఏడాది టార్గెట్’ సూచన మంచిదంటూనే అమలు చేయల
రైతులు నష్టపోవద్దని మేమే కొంటున్నాం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అశ్వారావుపేట, నవంబర్ 26: తెలంగాణ ధాన్యం సేకరణలో కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నదని, దీనికితోడు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున�