UGC | యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం అభ్యర్థులు పీహెచ్డీ పూర్తి చేసుండాలనే నిబందనను కేంద్ర ప్రభుత్వం సవరించింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఈ చట్టాన్ని 2018లో చేసింది.
బెదిరింపులకు దిగుతూ రాష్ర్టాలపై ఒత్తిడి విధిలేక మీటర్లు బిగిస్తున్న ఏపీ సర్కారు ఉచిత విద్యుత్తు ఉన్నచోట రైతుల చేతికి బిల్లులు హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగంలో సంస్కరణల విషయంల�
వరంగల్ చౌరస్తా : కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రాపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ జిల్లా నాయకులు సోమవారం వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్లో కేంద్ర ప
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: కేంద్రప్రభుత్వ విభాగాల్లో సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్లు, అదనపు కార్యదర్శులుగా నియమించడానికి యూపీఎస్సీ 31 మంది ప్రైవేటు రంగ నిపుణులను ఎంపిక చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన వి
90వ దశకం మొదట్లో మన దేశం విదేశీ చెల్లింపుల అసమతులనానికి గురైంది. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టాలంటే, అంతవరకున్న ఆర్థిక నమూనాను సమూలంగా మార్చాలని ప్రభుత్వం తలచింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆర్థికరంగాన
ఇదీ కేంద్ర ప్రభుత్వ నగదీకరణ విధానం 25 శాతం నిధులు తగ్గించిన మోదీ సర్కారు రూ.1800 కోట్ల నుంచి 1300 కోట్లకు కుదింపు పెట్రోలు ధరలను కూడా జీఎస్టీలో చేరుస్తారట రాష్ర్టాల హక్కుల్ని హరిస్తున్న హస్తిన పాలకులు ఇందులో బ�
కేంద్రం దొడ్డు ధాన్యం కొనబోమంటున్నది ఎంత మేర కొంటారో చెప్పాలని అడిగినం కేంద్రం నిర్ణయం కోసం వేచి చూస్తున్నం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): యాసంగిలో దొడ్డు ధాన్�
జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసిన కేంద్రం న్యూఢిల్లీ, అక్టోబర్ 7: జీఎస్టీ పరిహారం కింద బ్యాక్ టు బ్యాక్ రుణ సదుపాయంగా తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం గురువారం రూ.1,149.46 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ర�
నగదు ప్రోత్సాహకం ప్రకటించిన కేంద్రం వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన పనిలేదు దేశవ్యాప్తంగా పదిమందికి లక్ష బహుమతి 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాద బాధిత
సుప్రీంకు తెలిపిన కేంద్రంన్యూఢిల్లీ, అక్టోబర్ 4: నీట్ పోస్టుగ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షలను రెండు నెలల పాటు వాయిదా వేస్తామని కేంద్రం తెలిపింది. పరీక్షా విధానంలో చివరి నిమిషంలో మార్పులు చేయ�
Pandora Papers | ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ‘పండోరా పేపర్స్’పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయడానికి సిద్ధమైంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ (సీబీడీటీ) ఆధ్వర్యంలో బహుళ ఏజెన్సీల బృందంత
వరి పంట వద్దంటది.. వేరే పంటలు కొననంటది రైతుల ఉసురు తీసేలా కేంద్ర ప్రభుత్వ తీరు ఏడేండ్లుగా మక్కలు, జొన్నల కొనుగోలు బంద్ మిగిలిన పంటల్లో 25 శాతం కొనుగోలుతోనే సరి భారమైనా అన్ని పంటలను కొంటున్న రాష్ట్రం ప్రపం�