గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్రం ఎన్ని కొర్రీలు పెట్టినా కూలీలకు పని కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏదైనా మాట్లాడేటప్పుడు కచ్చితమైన సమాచారం ఇవ్వాలి. నోటికొచ్చినట్టు మాట్లాడితే నవ్వులపాలు అవుతారు. ఈ మాత్రం కనీస అవగాహన లేకుండా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇష్టారాజ్యంగా
కృష్ణా నదీజలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సర్కారు ఒత్తిడికి కేంద్రం స్పందించింది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా ? వద్దా ? అంటూ సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది.
రైతు ఆత్మహత్యల నివారణకు కేంద్ర బడ్జెట్లో ఏకకాలంలో దేశవ్యాప్త రుణమాఫీకి నిధులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే, అఖిల భారత రైతుసంఘం కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
CM KCR | బీజేపీ చెప్పే నీతి సోషలైజ్ ది లాసెస్.. ప్రైవేటైజ్ది ప్రాఫిట్ అని, దుర్మార్గమైన దోపిడీదారుల ప్రభుత్వం బీజేపీ అంటూ కేసీఆర్ విమర్శించారు. మోదీ పాలసీ ప్రైవేటైజేషన్ అయితే.. మా పాలసీ నేషనలైజేషన్ అని �
కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను ఎక్కడా కూడా ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లించలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ హనుమంతరావు స్పష్టంచేశారు.
దేశంలో సగానికిపైగా ఉన్న బీసీ వర్గాలకు కేంద్రం కనీసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయకపోవడంతో బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నార
కరోనా మహమ్మారి మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. కరోనా సంక్షోభం నుంచి బయటపడుతున్నామని అనుకొంటున్న తరుణంలో ‘నిన్ను వదల బొమ్మాలి’ అంటూ మరోసారి తరుముకొస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం వదిలేసి రిజర్వేషన్ల పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నదని పౌర హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ జీ హరగోపాల్ విమర్శించారు.
దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి తీసుకొచ్చామంటూ గొప్పలు చెప్పుకొన్న మోదీ సర్కారు, పులుల రక్షణను మాత్రం గాలికొదిలేసింది. నమీబియా నుంచి ఎనిమిది చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్�
పేదలకు ఆహార భద్రత కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.