తెలంగాణలో ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు, వారికి అందిస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నది. ఇందుకోసం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘�
కేంద్రం కక్ష సాధింపుతో.. నెలన్నరగా రాష్ట్రంలో మిల్లింగ్ ఆగిపోయింది. కేంద్రం కక్ష సాధింపుతో.. రూ.1,500 కోట్ల విలువైన ధాన్యం నీళ్ల పాలైంది. కేంద్రం కక్ష సాధింపుతో.. బియ్యంగా మారాల్సిన ధాన్యం తడిసి ముద్దయింది.
బీజేపీకి పాలన చేతకాదని తేలిపోయిందని, కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చడం ఖాయమని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో మోదీ సర్కారు దేశంలోని ఏ వర్గానికీ.. ఏ మంచీ చేయలేక�
కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే విద్యుత్తు సవరణ బిల్లును వ్యతిరేకిస్తామని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. ఎంపీల ద్వారా ఈ బిల్లును అడ్డుకుంటామని చెప్పారు.
డబుల్ ఇంజిన్ల పేరుతో ప్రజల మధ్య బీజేపీ వైషమ్యాలు సృష్టిస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని, అటువంటి పసిగుడ్డు గొంతు నులిమ
యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం మొండివైఖరి అవలంబించినా తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ధాన్యం సేకరణను విజయవంతంగా పూర్తిచేసిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్
ఒకటీ రెండు కాదు.. ఏకంగా రూ.34,149 కోట్లు..! కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులివి. ఆర్థిక సంఘం ఆదేశించినా.. నీతి ఆయోగ్ చెప్పినా.. విభజనచట్టం స్పష్టంగా పేర్కొన్నా.. తెలంగాణ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్�
దేశీయ బీమా మార్కెట్లో నాలుగింట మూడు వంతుల వాటా కలిగిన ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం రచించిన కుట్రతో సంస్థ ప్రతిష్ఠ దిగజారుతున్నది. ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లోకి లాగడంతో దాని షేర్లు (వాటాలు
షిల్లాంగ్ : గతేడాది డిసెంబర్లో రైతులకు ఇచ్చిన హామీని కేంద్రం ఇప్పటి వరకు నెరవేర్చలేదని, కేంద్ర ప్రభుత్వంపై ఎంఎస్పీపై చట్టం చేయాలని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. నవంబర్ 2020లో కేంద్ర ప్రభుత
జాతీయ రహదారుల మంజూరులో తెలంగాణపై ఎనిమిదేండ్లుగా కేంద్రం వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ ఏర్పడిన తరువాత 3,663 కిలోమీటర్ల పొడవున్న 29 రాష్ట్ర రహదారులను జా�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: రాజద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 5వ తేదీన ఈ అంశంపై తుది వాదనలు వింటామ
పల్లెప్రగతి కార్యక్రమం సత్ఫలితాలు సాధిస్తున్నది. ఈ కార్యక్రమం చేపట్టిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గాయి. గత ఐదేండ్లలో రాష్ట్రంలో మలేరియా కేసులు 75 శాతం తగ్గిన విషయాన్ని కేంద�
వానకాలానికి 24.45లక్షల టన్నులు కేంద్రానికి మంత్రి నిరంజన్రెడ్డి లేఖ హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి అవసరమైన ఎరువుల సరఫరాలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తున్నదని, ఇది రైతుల అభివృద్ధికి ఏమ�
ప్రపంచానికి కరోనా ముప్పు పూర్తిగా తొలిగిపోలేదు. ప్రస్తుతం చైనా లాంటి దేశాల్లో ‘స్టెల్త్' వేరియంట్ విజృంభిస్తున్నది. మన దేశంలో సైతం కొన్ని రాష్ర్టాల్లో వారం రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ మహమ