కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. కోల్కతాలో జరిగిన ఓ కార్�
తెలంగాణ రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తున్నదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్న
కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా శ�
రైతులను వరి సాగు చేయమన్న బీజేపీ నాయకులు ఎక్కడున్నరు? ప్రజలను నూకలు తినమన్న కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి పంజాబ్కో న్యాయం.. తెలంగాణకో న్యాయమా..? రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంలో టీఆ�
ప్రధాని మోదీ గద్దె దిగేదాకా పోరాటం ఆగదు అన్నం పెట్టే రైతులను మోసం చేస్తే తరిమికొడతాం తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలి భద్రాద్రి మహాధర్నాలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పాల్గొన్న ఎమ్
ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, నోముల భగత్ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా హైవేల దిగ్బంధం అధిక సంఖ్యలో పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు మిర్యాలగూడ, ఏప్రిల్ 6 : ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తెలం�
తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థ లు, మం�
రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి
ధాన్యం కొనేందుకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది. అన్ని స్థాయిల్లో ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నది. గ్రామ పంచాయతీల నుం
కేంద్ర ప్రభుత్వంపై వరి పోరుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నాహక సమావేశాలు మహేశ్వరంలో మంత్రి సబితారెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు ఉద్యమ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశా�
గిరాకీ ఆధారంగానే ధాన్యం కొనుగోలు చేస్తాం అనేక అంశాలపై కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి లోక్సభలో ఎంపీల ప్రశ్నకు కేంద్రం జవాబు ధాన్యం కొనుగోలుపై బయటపడ్డ కేంద్రం పాలసీ ధాన్యం కొనుగోలునుంచి తప్పించుకొనే సంక�
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమ నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకులు సన్నద్ధం అవుతున్నారు. ఏటా రైతులు పండించే రెండు పంటల వడ్లను కొనాలనే డిమాండ్తో పోరాడేందుక�
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. తన బాధ్యతను విస్మరించి మొండి వైఖరిని అవలంబించడం సరికాదన్�
రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేసే వరకు వదిలిపెట్టబోమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అన్యాయం చేస్తున్న కేంద