రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆరోపించారు.
మైనార్టీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదం పొందకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని తెలంగాణ ముస్లిం ఫకీర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సాబీర్ అలీ ఆగ్రహం వ్�
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత కరువు ప్రాంతాలైన మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి తదితర జిల్లాల ప్రజల దశాబ్దాల దాహార్తిని, సాగునీటి కష్టాలను తొలగించాలని సంకల్పించి తెలంగాణ ప్రభుత్
సెన్సార్ లేకుండా బిగ్బాస్ షో టీవీల్లో ప్రసారం అవుతూ అసభ్య, అశ్లీల అంశాలను చూపిస్తున్నారని 2019లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైతే.. కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు కేంద్రప్రభుత్వానికి మూడేండ్లుగా తీరిక లేద�
రైతన్నలను కేంద్రం మరోమారు దగా చేసింది. ధాన్యం సేకరణ ఇప్పటి వరకూ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుండగా.. దాన్నించి పక్కకు తప్పుకోవటానికి మోదీ సర్కారు నిర్ణయించటం సాగు రంగంలో ప్రైవేటీకరణకు తలుపులు తె�
కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్న తరుణంలో ప్రజావైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఏటికేడు వెనుకడుగు వేస్తున్నది. వైద్యరంగానికి నిధుల కేటాయింపును రాష్ర్టాలు పెంచుతుంటే.. మోదీ సర్కా�
పంచాయతీల ప్రగతిని కొనియాడిన కేంద్ర మంత్రి, అధికారులు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పల్లెలు జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు అందుకొన్నాయి. ఈ నెల 22, 23 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం పంజాబ్లోని చండ�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో సహా అనేక సమస్యలపై కేంద్రాన్ని నిలదీసిన ఆయన.. ఈ దేశం ఎలా పుర
ఎన్నికల సమయంలో ఉచిత హామీలను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సవాల్ చేస్తూ తమిళనాడులోని అధికార డీఎంకే మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఉచిత పథకాలు అనే అంశం చాలా విస్తృతమైనదని, ఇం దులో �
న్యూఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదని కేంద్ర నీటి జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. కాళేశ్వరానికి పె�