ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ హ్యాండ్లూమ్ కోసం కృషి చేయాలని కేంద్రాన్ని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రతిపాదనలు పంపాలని ప్రధాని మోదీక�
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య విద్యుత్తు బకాయిల వివాదంలో కేంద్రం జోక్యంపై హైకోర్టు తీర్పు వాయిదా పడింది. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్
ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘స్టార్టప్ ఇండియా’కు కష్టాలు వచ్చిపడ్డాయి. కొత్త ఆవిష్కరణలకు ఊతమిస్తామని ఊదరగొట్టిన మో దీ.. ఆ తర్వాత స్టార్టప్ల బాగోగులు పట్టించుకోవడంలో, ఫండింగ్ కల్పి
సబ్సిడీల దుర్వినియోగం ఆరోపణల వ్యవహారం ఇప్పుడు దేశీయ విద్యుత్తు ఆధారిత (ఈవీ) ద్విచక్ర వాహన తయారీ పరిశ్రమను కుదిపేస్తోంది. పలు ఈవీ కంపెనీలు.. ఇప్పటిదాకా టూవీలర్ కొనుగోలుదారులకు తాము ఇచ్చిన అదనపు రాయితీని
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పిటిషన్ను సవరించి లెఫ్టినెంట్ గవర్నర్ను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని ఢిల్లీ ప్రభుత్వాన్న
ఆధునిక అభివృద్ధిలో విముక్త సంచార, అర్ధ సంచార జాతులు, కులాలకు కనీసం ఒక శాతం కూడా ప్రాతినిధ్యం లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు విమర్�
తిరుమల తిరుపతి దేవస్థానానికి కేంద్ర హోంశాఖ ఊరట కల్పించింది. విదేశీ కరెన్సీ సమర్పించిన దాతల వివరాలు లేకపోయినా, నగదును బ్యాంక్లో డిపాజిట్ చేసుకునేందుకు మినహాయింపు ఇచ్చింది. వాటిని శ్రీవారి కానుకలుగా ప
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రారంభించిన పోస్ట్ కార్డు ఉద్యమాని�
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామం జాతీయస్థాయిలో నంబర్వన్గా నిలిచినందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జాతీయస్థాయి అవార్డులకు ఎంపికైన గ్రామాల సర్�
CMR | బియ్యం (సీఎమ్మార్) సేకరణ విషయంలో కేంద్రం గతంలో మాదిరిగానే కొర్రీలు పెడుతున్నది. రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ గడువు పొడిగించేందుకు ససేమిరా అంటున్నది. 2021-22 వానకాలం, యాసంగి సీజన్కు సంబంధించిన సీఎమ్మార్ �
MLC Kavitha | దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్యాని�
ఎస్సీ వర్గీకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే మోకాలడ్డుతున్నదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి, మండల అధ్యక్షుడు బత్తిని కురుమయ్య ఆరోపించారు.
Telangana | బ్లడ్బ్యాంకుల ఏర్పాటులో రాష్ట్రం ముందువరుసలో నిలిచింది. కేంద్రం తాజాగా పార్లమెంట్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 268 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి.
నాణేనికి రెండు పార్శాలు ఉన్నట్లుగానే ఉపాధి వెతుకులాటలోనూ రెండు రకాల అ నుభవాలు ఎదురవుతుంటాయి. మొదటిది అనుభవం, నైపుణ్యమైతే. రెం డోది అనుభవరాహి త్యం, నైపుణ్యతలేమి.