డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన నూతన నిబంధనావళి జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాలో వచ్చిన వార్తా కథనాలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి.
లోక్సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ జోస్యం చెప్పారు. ఏపీలోని విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ ఈ నెల 12న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రావి నారా
ఆయిల్పామ్ రైతులకు కేంద్రం ధోకా ఇచ్చింది. ఆయిల్పామ్ గెలలకు కనీస ధర నిర్ణయించడంలో మెలిక పెట్టి రైతులకు నష్టం కలిగిస్తున్నది. కనీస ధరకు కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరిట కొత్త సూత్రాన్�
Play store | సర్వీసు ఫీజు చెల్లింపులపై గూగుల్, భారత స్టార్టప్ కంపెనీల మధ్య తలెత్తిన వివాదం ముదురుతుండటంతో కేంద్రం జోక్యం చేసుకొన్నది. ప్లేస్టోర్ నుంచి కొన్ని యాప్స్ను గూగుల్ తొలగించడాన్ని ఈ సందర్భంగా తప్
అమృత్ భారత్ రైళ్లకు మంచి స్పందన వస్తున్న క్రమంలో త్వరలో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వ
YV Subbareddy | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని ఉంచాలని ఎన్నికల తరువాత కేంద్రాన్ని కోరనున్నామని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
SC Classification | ఎస్సీ వర్గీకరణపై (SC Classification) కేంద్రం ముందడుగు వేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు.
పట్టణ ప్రాంతాలకే పరిమితమైన డిజిటల్ విద్యా బోధన ఇకపై గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించనుంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ (సీఈసీ) డైరెక్టర్�
Air Strike | కేంద్రం వైమానిక దాడులకు పాల్పడుతోందని మావోయిస్టులు ఆరోపించారు. సుక్మా-బీజాపూర్
సరిహద్దులోని మెట్టగూడ, ఎరన్పల్లి, బొట్టేటాంగ్లలో డ్రోన్తో బాంబు దాడి జరిపినట్లు సీపీఐ (మావోయిస్ట్)
సౌత్ సబ్ జ
ఇటీవల చట్ట సభల్లో ఆమోదం పొందిన మూడు క్రిమినల్ చట్టాల అమలుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. మూడు క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సా�
చిన్న మొత్తాలపై కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. సుకన్య సమృద్ధి స్కీంపై వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్లు పెంచిన కేంద్ర సర్కార్..మూడేండ్ల కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్ స్కీంపై వడ్డీని 10 బేసి�
2017-2021 మధ్య సివిల్స్ మెయిన్స్ క్లియర్ చేసిన అభ్యర్థుల్లో 63 శాతం మంది ఇంజినీరింగ్ చదివిన వారేనని కేంద్రం వెల్లడించింది. ఆ నాలుగేండ్ల కాలంలో మొత్తం 4,371 మంది సివిల్స్కు ఎంపిక కాగా, వీరిలో 2,783 మంది ఇంజినీరిం�
గతంతో పోల్చితే ఈ ఏడాది దేశంలో భూకంపాలు రెట్టింపు అయ్యాయి. 2020 నుంచి ఇప్పటివరకు భూకంపాల వివరాలు ఇవ్వాలని ఓ ఎంపీ కోరగా, కేంద్రం బుధవారం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం 2020 నుంచి ఈ ఏడాది నవంబర్ వర�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అందులో రైతుల సంక్షేమం ఇమిడి ఉంటుంది. ఇందుకు తాజా ఉదాహరణ రేషన్కార్డుల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ హామీ. ఇది అమలైతే ఇటు పేదలకు అటు రైతులకు మేలు కలుగనున్నది. ప�