టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమ నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకులు సన్నద్ధం అవుతున్నారు. ఏటా రైతులు పండించే రెండు పంటల వడ్లను కొనాలనే డిమాండ్తో పోరాడేందుక�
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. తన బాధ్యతను విస్మరించి మొండి వైఖరిని అవలంబించడం సరికాదన్�
రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేసే వరకు వదిలిపెట్టబోమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అన్యాయం చేస్తున్న కేంద
రాష్ట్ర హైకోర్టుకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన 12 మందిలో కేంద్రం పది మందికి ఆమోదం తెలిపింది. ఆ పది మంది పేర్లను ఆమోదం కోసం రాష్ట్రపతికి నివేదించింది. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రపతి ఆమో�
ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన బీజేపీ, అధికారంలోకి వచ్చిన తర్వాత తూచ్ మేం ఆ మాటే అనలేదని నాలుక మడతేసింది. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా అంటూ అందమైన నిన�
కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఇందుకు ఢిల్లీ ముట్టడికి పిలుపు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఉద్యోగాల భ�
స్వచ్ఛసుజల్ సంగ్రాహ పోర్టల్లో నమోదుఇచ్చోడ, ఏప్రిల్ 28: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం బుధవారం స్వచ్ఛ సుజల్ పోర్టల్లో ప్రశంసలు కురిపి�