ఉమ్మడి జిల్లాలోని ప్రజలు మృగశిరకార్తెను ఘనంగా నిర్వహించారు. తొలకరి ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు తమ పొలాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పండుగ వేళ చేపలకు డిమాండ్ పెరిగింది
రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉర్దూ జర్నలిజానికి ప్రపంచ వ్యాప్తంగా గొప్పచరిత్ర ఉన్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉర్దూ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో
మృగశిర కార్తె కావడంతో బుధవారం నగరవ్యాప్తంగా చేపల విక్రయాలు జోరుగా సాగాయి. ముషీరాబాద్ ఫిష్ మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. చిత్రంలో కొర్రమీను కొనుగోలు చేసి ఆనందంతో వెళ్తున్న వినియోగదార
తెలంగాణ ప్రజల మానస పుత్రిక ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక, పాఠక దేవుళ్ల ఆదరాభిమానాలతో పదకొండేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పన్నెండో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోమవారం కరీంనగర్ ఎడిషన్ కార్�
గ్రేటర్వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో గురువారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాలను ఆవిష్కరించి..అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఆరు దశాబ్దాల అస్తిత్వ పోరాటం తరువాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేండ్లలోనే అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరుకున్నది. ఉద్యమ నాయకుడే పాలనాధ్యక్షుడై పసిడి తెలంగాణే లక్ష్యంగా పాలనను పరుగులు పెట్టిస�
ఎనిమిదేండ్లలో రాష్ట్రం అసామాన్య విజయాలు సాధించిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో గురువారం జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలలో
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రంలో కనీవిని ఎరుగని అభివృద్ధి జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా �
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఘనంగా నిర్వహించారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో గురువారం తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భం గా ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలతో పాటు సంక్షేమ సంఘాల నేతలు వేడుకల్లో పాల్గొన్నారు.పలు చోట్ల జాతీయజెండాతో
బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్తోనే సాకరామవుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మల్కాజిగిరి చౌరస్తాలో జాతీయ జెండాను ఎమ్మెల్యే హన్మంతరావు ఆవిష్కర�
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్, వివిధ పార్టీల కార్యాలయాలు, గ్రామ పంచాయతీల వద్ద జాతీయ జ
టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గురువారం తన పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు
బీసీ విద్యార్థులకు 260 గురుకుల పాఠశాలలు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు నిమగ్నమైనారు. అమరవీరుల స్థూపం గన్పార్క్, పబ్లిక్ గార్డెన్స్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ ద