మల్లూరు తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాచలం వేదపండితులు, మల్లూరు దేవస్థాన అర్చక బృందం పెరుమాళ్లకు చక్రతీర్థం(చక్రస్నానం) కార్యక్రమం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పెరుమాళ్లను పల్లకీలో కూ�
పట్టణంలోని పద్మావతిగోదా సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మీపతి, ఆలయ ప్రధాన అర్చకులు
నల్లగొండ జిల్లా నందికొండలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బుద్ధవనంలో గౌత మ బుద్ధుడి 2,566వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బౌద్ధ గురువుల�
మాతృమూర్తుల దినోత్సవం(మదర్స్ డే) సందర్భంగా ఆదివారం రామగుండంలోని గోదావరిఖని జవహర్లాల్ స్టేడియంలో 2022 మంది మాతృమూర్తుల పాదపూజ మహోత్సవం జరిగింది. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది
ప్రపంచ మే డే దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ప్రపంచ కార్మికుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కార్మిక శాఖ మంత్రి
కార్మిక దినోత్సవాన్ని ఆదివారం కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్పేట, కీసర, ఘట్కేసర్ మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కార్మిక దినోత్సవాన్ని కార్మిక సంఘాల ఆధ్వర�
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలు డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు గ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు
తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైటెక్స్లో నిర్వహించిన ప్లీనరీలో పార్టీ శ్రేణు
-వాడవాడలా రెపరెపలాడిన గులాబీ జెండా.. -డివిజన్ లలో జోరుగా పార్టీ పతాకాల ఆవిష్కరణ.. జూబ్లీహిల్స్ జోన్ బృందం : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జర�
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలకు రాష్ట్రంలో అతి పెద్దదైన శేరి లింగంపల్లి నియోజకవర్గం సర్వం సన్నద్ధమైం ది. గతేడాది నవంబర్ మాసంలో ఇదే నియోజకవర్గం లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ జరగగా, తిరిగి ఆరు నెల
చీర్యాల్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రెండోరోజు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్
ఉస్మానియా యూనివర్సిటీ పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి. రవీందర్ పిలుపునిచ్చారు. వర్సిటీ గత వైభవాన్ని ప్రస్తుత తరం విద్యార్థులకు చాటిచెప్పేలా �