శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. రామ నామ జపంతో భక్తజనం భక్తి పారవశ్యంలో మునిగితేలారు. శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వాడవాడలా కన్నుల పండువగా జరిగాయి
ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా వాడవాడలా శ్రీసీతారాముల కల్యాణ వేడుకలను ఆదివారం ఘనంగా జరిగాయి. శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణం, అన్నదాన కార్యక్రమాలతో పాటు గా పలు కూడళ్ల వద్ద జ్యూస్, మజ్జిగ పంపిణీ చేశా�
ప్పల్ నియోజకవర్గం పరిధిలో ఆదివారం సీతారాముల కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, కల్యాణం, పూజా కార్యక్రమాలు చేపట్టారు. రామాలయాల్లో ప్రత్యే
దళితుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రాం జయంతి రోజున.. ఆ జాతి ప్రజల్లో ప్రభుత్వం సంతోషాన్ని నింపింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. నిన్నటి వరకు కూలీలుగా ఉన్న
‘కొట్టు.. కొట్టు..కొట్టు.. రంగుతీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా’ అంటూ నగరవాసులు హుషారుగా హోలీని జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నగరంలో పలు సంస్థలు, హోటళ్లు హోలీ వేడుకలకు ఏర్పాట్లు చేశాయి. రంగులు చల
మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకుని టీజీవో నేతలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. హైదరాబాద్ ఆలియా ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఎంబీ కృష్ణాయాదవ్, డాక్టర్ హరికృష్�
అగ్ర కథానాయకుడు చిరంజీవి అతిథిగా సినీ కార్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తామని కార్మిక సమాఖ్య నాయకులు తెలిపారు. హైదరాబాద్ ఫిలింఛాంబర్లో పాత్రికేయ సమావేశం
కొలువుల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ సహా రాష్ట్రంలోని అన్ని వర్సిటీలతోపాటు గ్రామాలు, పట్టణాల్లోని ని�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ‘కేసీఆర్ మహిళాబంధు’ సంబురాలు ఊరూరా ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెన ఈ వేడుకలు న
అమరావతి : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు జరుపాలని టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం నిర్ణయించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో సమావేశం నిర్వహించారు. టీడీపీ 40 ఏళ్ల ఆవ
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మార్చి 4 వరకు 11 రోజులపాటు కొనసాగనున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు తొలిపూజతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలను గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, మేధావులు, ఉద్యోగులు, విభిన్నవర్గాల ప్రజలు సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు �