కార్మిక దినోత్సవాన్ని ఆదివారం కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్పేట, కీసర, ఘట్కేసర్ మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కార్మిక దినోత్సవాన్ని కార్మిక సంఘాల ఆధ్వర�
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలు డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు గ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు
తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైటెక్స్లో నిర్వహించిన ప్లీనరీలో పార్టీ శ్రేణు
-వాడవాడలా రెపరెపలాడిన గులాబీ జెండా.. -డివిజన్ లలో జోరుగా పార్టీ పతాకాల ఆవిష్కరణ.. జూబ్లీహిల్స్ జోన్ బృందం : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జర�
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలకు రాష్ట్రంలో అతి పెద్దదైన శేరి లింగంపల్లి నియోజకవర్గం సర్వం సన్నద్ధమైం ది. గతేడాది నవంబర్ మాసంలో ఇదే నియోజకవర్గం లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ జరగగా, తిరిగి ఆరు నెల
చీర్యాల్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రెండోరోజు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్
ఉస్మానియా యూనివర్సిటీ పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి. రవీందర్ పిలుపునిచ్చారు. వర్సిటీ గత వైభవాన్ని ప్రస్తుత తరం విద్యార్థులకు చాటిచెప్పేలా �
కూకట్పల్లి కాదు..బంగారుపల్లి.. రాముడి దయ వల్ల భాగ్యనగరానికి కూకట్పల్లి కేంద్రం అయిందని త్రిదండి రామానుజ చిన జీయర్స్వామి పేర్కొన్నారు. సోమవారం కూకట్పల్లి రామాలయంలో ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలకు ఆయన �
కూకట్పల్లి సీతారామచంద్రస్వామి (రామాలయం)లో జరుగుతున్న ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. సోమవారం సీతారామచంద్రస్వామివారి విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆదివ�
ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజాప్రతినిధులతో పార్టీ
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని 27న పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో పీన్లరీ వేదిక, ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ స
తూప్రాన్ పట్టణంలోని రామాలయంలో రథోత్సవాన్ని ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. నూతనంగా చేయించిన రథములో సీతారామచంద్రుల ఉత్సవమూర్తులను ఊరేగించారు. రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు