మృగశిర కార్తె కావడంతో బుధవారం నగరవ్యాప్తంగా చేపల విక్రయాలు జోరుగా సాగాయి. ముషీరాబాద్ ఫిష్ మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. చిత్రంలో కొర్రమీను కొనుగోలు చేసి ఆనందంతో వెళ్తున్న వినియోగదారుడు.
పై చిత్రంలో ఎగిరెగిరి పడుతున్న చేపను టక్కున మింగేస్తున్న బుడుబుంగ