మండే ఎండకు రోళ్లు పగిలిపోయే రోహిణి కార్తె నుంచి వర్షాలతో చల్లదనాన్ని ఆహ్వానించే మృగశిర కార్తెలోకి అడుగు పెట్టాం. కార్తె తొలిరోజే వర్షం ఉమ్మడి జిల్లాను పలకరించింది. మృగశిర కార్తె రోజు చేపల కూర తినడం ఆనవా
మృగశిర కార్తె సందర్భంగా మార్కెట్లు, చెరువులు, కుంటల వద్ద సందడి నెలకొంది. మృగశిర కార్తె రోజు చేపలను తినడం వల్ల వ్యాధులు దరిచేరవని ప్రజల నమ్మకం. ఈ నేపథ్యంలో శనివారం చేపలను కొనుగోలు చేసేందుకు ఉమ్మడి జిల్లావ�
మృగశిరకార్తె రోజున చేపలు తినడం ఆనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఈ రోజున చేపలు తినటం వలన అనేక రోగాలు దూరమవుతాయనే నమ్మకం ప్రజల్లో ఉన్నది. కాగా, శనివారం మృగశిరకార్తెను పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్�
వచ్చే నెల 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని ప్రజలు మృగశిరకార్తెను ఘనంగా నిర్వహించారు. తొలకరి ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు తమ పొలాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పండుగ వేళ చేపలకు డిమాండ్ పెరిగింది
మృగశిర కార్తె కావడంతో బుధవారం నగరవ్యాప్తంగా చేపల విక్రయాలు జోరుగా సాగాయి. ముషీరాబాద్ ఫిష్ మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. చిత్రంలో కొర్రమీను కొనుగోలు చేసి ఆనందంతో వెళ్తున్న వినియోగదార