దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్లో గురువారం ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ అదిరింది. ఈ నెల 10వ తేదీ వరకు దీనిని నిర్వహించనుండగా, మొదటిరోజు విశ�
రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ ఈ నెల 9 నుంచి ప్రారంభం అవుతుందని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గొర్రెల పంపిణీ, దశాబ్ది ఉత్సవాలు, ఫిష్ ఫెస్టివల్పై సచివాలయంలో గురువారం మం�
Minister Srinivas Yadav | తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన వ�
ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 8, 9, 10 తేదీల్లో జిల్లా కేంద్రంలో చేప ఉత్పత్తుల ఆహార మేళా(ఫిష్ ఫుడ్ ఫెస్టివల్) నిర్వహించనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారిణి చరిత తెలిపారు. సోమవారం ఆమె తన కార్యాలయంలో వివిధ సం�
ఉమ్మడి జిల్లాలోని ప్రజలు మృగశిరకార్తెను ఘనంగా నిర్వహించారు. తొలకరి ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు తమ పొలాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పండుగ వేళ చేపలకు డిమాండ్ పెరిగింది
మృగశిర కార్తె కావడంతో బుధవారం నగరవ్యాప్తంగా చేపల విక్రయాలు జోరుగా సాగాయి. ముషీరాబాద్ ఫిష్ మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. చిత్రంలో కొర్రమీను కొనుగోలు చేసి ఆనందంతో వెళ్తున్న వినియోగదార