Rythu Bandhu celebrations | సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చ�
సత్తుపల్లి: జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక పెన్షనర్ల కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. మండలపరిధిలోని రేజర్ల గ్రామానికి చెందిన కొప్పుల రాఘవరెడ్డి, వేంసూరు మండ�
కొత్తగూడెం : దివ్యాంగులు వైకల్యాని అధిగమించి ముందుకు సాగుతుండటం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో మహిళా శిశు, వయో వృద్దుల సంక్షేమ శాఖ, జిల్లా గ్
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించటానికి మోదీ సర్కార్ మరోమారు సమాయత్తమైంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం అనంతరం రాజ్యాంగ పీఠికను ఆయనతోపాటు యావత్దేశం పఠించే కార్యక్రమం కూడా
అశ్వారావుపేట: భగవాన్ సత్యసాయిబాబా జయంతి పురస్కరించుకుని భక్తులు మంగళవారం సామూహిక సత్యసాయి వ్రతాలు నిర్వహించారు. పట్టణంలోని కోనేరుచెరువు సమీపంలో ఉన్న సత్యసాయిబాబా ఆలయంలో సత్యసాయి 96వ జయంతి వేడుకలు పురస
రామప్ప | ప్రపంచ వారసత్వ సంపద వారోత్సవాల సందర్భంగా కేంద్ర పురావస్తు శాఖ హైదరాబాద్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం రామప్ప దేవాలయ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఖమ్మం : టీఆర్ఎస్ నాయకులు 350 మంది అనాథలకు అన్నదానం చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ లో 350 మంది అనాథలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకు
ఖమ్మం : దీపావళి పండుగను పురస్కరించుకొని నగర ప్రజలకు మేయర్ దంపతులు పునుకొల్లు నీరజ, రామబ్రహ్మంలు శుభాకాంక్షలు తెలిపారు. సుగ్గులవారి తోటలోని వారి నివాసంలో కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చ�
రవీంద్రభారతి : దీపావళి పండుగను పురస్కరించుకుని తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా దీపావళి పండుగ పూజలను తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ సంచాలకుల మామిడి హరికృష్ణ నిర్వహించారు. అనంతరం
వరంగల్ : జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రభుత్వ అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాల ఆవరణలో జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్యశాల సూపరెండెంట్ డాక్ట�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి నది తీరంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం పద్మల్పురి కాకో ఆలయంలో దండారీ ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర కిన్వట్ జిల్లా జవార్�