‘కొట్టు.. కొట్టు..కొట్టు.. రంగుతీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా’ అంటూ నగరవాసులు హుషారుగా హోలీని జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నగరంలో పలు సంస్థలు, హోటళ్లు హోలీ వేడుకలకు ఏర్పాట్లు చేశాయి. రంగులు చల
మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకుని టీజీవో నేతలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. హైదరాబాద్ ఆలియా ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఎంబీ కృష్ణాయాదవ్, డాక్టర్ హరికృష్�
అగ్ర కథానాయకుడు చిరంజీవి అతిథిగా సినీ కార్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తామని కార్మిక సమాఖ్య నాయకులు తెలిపారు. హైదరాబాద్ ఫిలింఛాంబర్లో పాత్రికేయ సమావేశం
కొలువుల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ సహా రాష్ట్రంలోని అన్ని వర్సిటీలతోపాటు గ్రామాలు, పట్టణాల్లోని ని�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ‘కేసీఆర్ మహిళాబంధు’ సంబురాలు ఊరూరా ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెన ఈ వేడుకలు న
అమరావతి : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు జరుపాలని టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం నిర్ణయించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో సమావేశం నిర్వహించారు. టీడీపీ 40 ఏళ్ల ఆవ
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మార్చి 4 వరకు 11 రోజులపాటు కొనసాగనున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు తొలిపూజతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలను గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, మేధావులు, ఉద్యోగులు, విభిన్నవర్గాల ప్రజలు సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు �
Vasantha Panchami | చదువుల తల్లి కొలువై ఉన్న బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. వసంత పంచమి కావడంతో ఆలయానికి భారీగా తరలి వచ్చారు. శనివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి
Bhakta Ramadasu | భద్రాచల రామయ్య ఆలయ నిర్మాత, వాగ్గేయకారుడు భక్త రామదాసు (Bhakta Ramadasu ) 389వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం రామాలయంలోని భక్త రామదాసు
హైదరాబాద్ :భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది పండుగల వేళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. విభిన్న రాష్ట్రాల్లో పండుగలు చేసే తీరు విభిన్నంగా ఉండొచ్చు లేదంటేవేర్వేరు పేర్లూ ఉండొచ్చు కానీ ఆ పండుగల వెనుక దాగి
Mukkoti Ekadasi | రాష్ట్రంలోని ఆలయాలు ముక్కోటి ఏకాదశి శోభను సంతరించుకున్నాయి. ప్రముఖ ఆలయాల్లో వైకుంఠ ద్వారం ద్వారా భగవంతుడిని దర్శించుకుంటున్నారు. దక్షిణాది అయోధ్య భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవ
సత్తుపల్లి : నేటి యువత స్వామి వివేకానంద స్పూర్తితో ముందుకుసాగాలని మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. బుధవారం వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకుని పట్టణ శివారులోని జేవీఆర్ పార్కు వద్ద ఉన్న ఆ�