Vasantha Panchami | చదువుల తల్లి కొలువై ఉన్న బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. వసంత పంచమి కావడంతో ఆలయానికి భారీగా తరలి వచ్చారు. శనివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి
Bhakta Ramadasu | భద్రాచల రామయ్య ఆలయ నిర్మాత, వాగ్గేయకారుడు భక్త రామదాసు (Bhakta Ramadasu ) 389వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం రామాలయంలోని భక్త రామదాసు
హైదరాబాద్ :భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది పండుగల వేళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. విభిన్న రాష్ట్రాల్లో పండుగలు చేసే తీరు విభిన్నంగా ఉండొచ్చు లేదంటేవేర్వేరు పేర్లూ ఉండొచ్చు కానీ ఆ పండుగల వెనుక దాగి
Mukkoti Ekadasi | రాష్ట్రంలోని ఆలయాలు ముక్కోటి ఏకాదశి శోభను సంతరించుకున్నాయి. ప్రముఖ ఆలయాల్లో వైకుంఠ ద్వారం ద్వారా భగవంతుడిని దర్శించుకుంటున్నారు. దక్షిణాది అయోధ్య భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవ
సత్తుపల్లి : నేటి యువత స్వామి వివేకానంద స్పూర్తితో ముందుకుసాగాలని మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. బుధవారం వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకుని పట్టణ శివారులోని జేవీఆర్ పార్కు వద్ద ఉన్న ఆ�
ఖమ్మం : సంక్రాంతి సెలెబ్రేషన్స్ లోభాగంగా ఎర్రుపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో వాసవీ క్లబ్, ఐకేపీల సంయుక్తాధ్వర్యంలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ముగ్గులపోటీలో తమ ప్రతిభను చాట�
హైదరాబాద్ : సరైన డైట్, న్యూట్రిషన్, చక్కటి ఆరోగ్యం వంటి అంశాలపై సమాజానికి అవగాహన కల్పించడానికి ఇండియన్ డైటిటిక్ అసోసియేషన్ (ఐడీఏ) 2013లోనే శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా దేశవ్యాప్తంగా” డైటిటిక్స�
అమరావతి : విశాఖలో ఆరోగ్య సేవ లో రంగంలో విశేష సేవలందిస్తున్న రైట్ కేర్ హోమ్ హెల్త్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార�
ఖమ్మం : రైతును ఆర్థికంగా బలోపేతం చేసి రాజును చేయడమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డీ లక్ష్మీప్రసన్న తెలిపారు. రైతుబంధు వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఖమ్�
ఖమ్మం: రైతుబంధు సంబురాలలో భాగంగా టిఆర్ఎస్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని వివిధ పాఠశాలలో విద్యార్ధులకు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్వి నేతలు షేక్ బాజీ బాబా
ములకలపల్లి :రైతుబంధు సంబురాల్లో భాగంగా మండలంలోని పూసుగూడెం, ములకలపల్లి, పొగళ్లపల్లి, జగన్నాధపురం గ్రామాల్లోని రైతువేదికల్లో సంబరాలు అంబరాన్నంటాయి. రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పెద్ద ఎత�
ఖమ్మం: మహిళలు అభివృద్ధి చెందాలంటే ప్రతీ ఒకరూ చదువుకోవాలని ప్రోత్సహించి వారి అభివృద్ధికి కృషి చేసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కొనియాడారు. సోమవ�
ములకలపల్లి : దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి సీడీపీవో రేవతి పూల�
Raitubandhu Celebrations | రాష్ట్ర మంతటా రైతుబంధు సంబురాలు పండుగ వాతావరణంలో మొదలయ్యాయి. యాసంగి సాగుకోసం రైతుబంధు నగదు అన్నదాతల ఖాతాల్లో జమ కావడంతో రైతులు సంతోషంతో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు.