ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ మహా దేవాలయంలో(చర్చి) ఆదివారం తెల్లవారు జామున నుంచి ఈస్టర్ వేడుకలు కనుల పండుగా ప్రారంభమయ్యాయి. గుడ్ ఫ్రైడే రోజు శిలువపై అవుసులు బాసిన యేస�
భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఈ నెల 2న ప్రారంభమైన వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకల్యాణ మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజున స్వామివారికి పవిత్ర గోదావరిలో వైభవోపేతంగా చక్రతీర్థం కార్యక్రమాన్ని నిర�
భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ జయంతిని గురువారం మల్కాజిగిరి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొ
చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిర తెలి�
మంగళవాద్యాలు మోగుతుండగా.. భక్తుల కరతాళ ధ్వనులు ప్రతిధ్వనిస్తుండగా.. వేద మంత్రోచ్ఛారణ నడుమ భద్రాద్రి రామయ్య పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ అపూరూప ఘట్టానికి భద్రాచలంలోని మిథిలా స్టేడియం వేదికైంది
మహిళా విద్యకు మార్గదర్శకుడు మహాత్మా జ్యోతీరావుఫూలే అని, నేటితరం ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కల్టెకర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కోతిరాం�
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, స్త్రీ విద్య, లింగసమానత్వం కోసం కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబాఫూలే అని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలని మెదక్ కలెక్టర్ హరీశ్, సంగారెడ�
శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. రామ నామ జపంతో భక్తజనం భక్తి పారవశ్యంలో మునిగితేలారు. శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వాడవాడలా కన్నుల పండువగా జరిగాయి
ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా వాడవాడలా శ్రీసీతారాముల కల్యాణ వేడుకలను ఆదివారం ఘనంగా జరిగాయి. శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణం, అన్నదాన కార్యక్రమాలతో పాటు గా పలు కూడళ్ల వద్ద జ్యూస్, మజ్జిగ పంపిణీ చేశా�
ప్పల్ నియోజకవర్గం పరిధిలో ఆదివారం సీతారాముల కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, కల్యాణం, పూజా కార్యక్రమాలు చేపట్టారు. రామాలయాల్లో ప్రత్యే
దళితుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రాం జయంతి రోజున.. ఆ జాతి ప్రజల్లో ప్రభుత్వం సంతోషాన్ని నింపింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. నిన్నటి వరకు కూలీలుగా ఉన్న